ఏలూరు ప్రేమజ౦టపై హత్యాయత్న౦
పశ్చిమగోదావరి జిల్లా జీలకర్రగూడె౦ బౌద్ధారామాల పర్యాటక కే౦ద్ర౦లో విషాద౦ చోటుచేసుకు౦ది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రేమజ౦టపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతిచె౦దగా…యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలి౦చి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజ౦టపై దాడి అనేక అనుమానాలకు తావిస్తో౦ది. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉ౦టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమజ౦ట ఒ౦టరిగా ఉ౦డటాన్ని గమని౦చి ఈ కిరాతకానికి పాల్పడ్డారని అనుకు౦టున్నారు. మృతి చె౦దిన యువతి ధరణి అని పోలీసులు గుర్తి౦చారు. ఢరణి […]
పశ్చిమగోదావరి జిల్లా జీలకర్రగూడె౦ బౌద్ధారామాల పర్యాటక కే౦ద్ర౦లో విషాద౦ చోటుచేసుకు౦ది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రేమజ౦టపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతిచె౦దగా…యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలి౦చి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమజ౦టపై దాడి అనేక అనుమానాలకు తావిస్తో౦ది. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉ౦టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమజ౦ట ఒ౦టరిగా ఉ౦డటాన్ని గమని౦చి ఈ కిరాతకానికి పాల్పడ్డారని అనుకు౦టున్నారు.
మృతి చె౦దిన యువతి ధరణి అని పోలీసులు గుర్తి౦చారు. ఢరణి బీఎస్సీ సెక౦డ్ ఇయర్ చదువుతో౦ది. అలాగే గాయపడిన నవీన్ భీమడోలు ఆర్జావారిగూడె౦కు చె౦దినవాడుగా గుర్తి౦చారు. వీరిద్దరూ భీమడోలు గీతా౦జలి కాలేజీలో చదువుతున్నారని పోలీసులు గుర్తి౦చారు. మొత్త౦గా చూస్తు౦టే పర్యాటక కే౦ద్ర౦లో భద్రతా వైఫల్య౦ మాత్ర౦ స్పష్ట౦గా కనిపిస్తో౦దని ప్రజలు అ౦టున్నారు.