Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ దుర్ఘటనపై కేంద్రం ఆరా..ఎన్డీఎమ్ఏతో మోదీ భేటీ

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాఉట చేశారు. ఎన్డీఎమ్ఏతో చ‌ర్చించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం విశాఖ దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సహాయం అందించడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై ప్ర‌త్యేకంగా భేటీలో చ‌ర్చించారు. ఇప్ప‌టికే, గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ వివరాలను కోరింది. ఏపీ సీఎస్ […]

విశాఖ దుర్ఘటనపై కేంద్రం ఆరా..ఎన్డీఎమ్ఏతో మోదీ భేటీ
Follow us
Jyothi Gadda

|

Updated on: May 07, 2020 | 10:58 AM

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్య‌వ‌స‌ర భేటీ ఏర్పాఉట చేశారు. ఎన్డీఎమ్ఏతో చ‌ర్చించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతో మోడీ అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం విశాఖ దుర్ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. విశాఖ గ్యాస్ దుర్ఘటన బాధితులకు సహాయం అందించడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై ప్ర‌త్యేకంగా భేటీలో చ‌ర్చించారు.

ఇప్ప‌టికే, గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ వివరాలను కోరింది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై మార్గదర్శకాలు ఇచ్చారు. పలు సూచనలు చేశారు. అస్వస్థతకు గురైన వారికి సత్వర చికిత్స అందించాల్సిందిగా సూచించారు. విశాఖకు ఎన్డీఆర్ఎప్ బృందాలను పంపాలని ఆదేశించారు.
కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. బాధితుల సంఖ్య క్షణక్షణానికీ పదుల సంఖ్యలో పెరుగుతోంది.  సంఘటన జరిగిన ఆర్ వెంకటాపురంలోనే ముగ్గురు మరణించగా, కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్ గ్యాస్ లీకేజీ బాధితులతో కిక్కిరిసిపోయింది.

అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
ప్రపంచంలోనే అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం వేలం..
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లి ఈ సుకుమారి వద్ద వెన్నలను అరువు అడగదా.. స్టన్నింగ్ ప్రగ్య
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
'ఓదెల 2' మూవీ విలన్ భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా?
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
వామ్మో.. పుత్తడి రికార్డ్‌ బ్రేక్‌..లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
మత్తు కోసం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ కలిపి తీసుకుని యువకుడు మృతి
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్‌
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది.. అలా పోతుంది