AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ దాడి

కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఓ వైసీపీ ఏజెంట్‌పై రమేశ్ దాడి చేశాడు. దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

వైసీపీ ఏజెంట్‌పై సీఎం రమేశ్ దాడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 8:54 AM

Share

కడప జిల్లా పోట్లదుర్తి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపిస్తూ వారు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఓ వైసీపీ ఏజెంట్‌పై రమేశ్ దాడి చేశాడు. దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.