AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీదీకి బీజేపీ చెక్ పెట్టేసినట్లే : ఇండియా టుడే సర్వే

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సునామీ సృష్టించనుందని ఇండియాటుడే సర్వే తేల్చిచెప్పింది. మొత్తం 42 సీట్లకు గాను బీజేపీ ఏకంగా 19 నుంచి 23 స్థానాలను కైవసం చేసుకోనుందని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్‌ 19 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకోనుందని.. దీంతో టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని సర్వే వెల్లడించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై బీజేపీ అధిష్ఠానం పూర్తిగా దృష్టి […]

దీదీకి బీజేపీ చెక్ పెట్టేసినట్లే : ఇండియా టుడే సర్వే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 10:04 PM

Share

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ సునామీ సృష్టించనుందని ఇండియాటుడే సర్వే తేల్చిచెప్పింది. మొత్తం 42 సీట్లకు గాను బీజేపీ ఏకంగా 19 నుంచి 23 స్థానాలను కైవసం చేసుకోనుందని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్‌ 19 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకోనుందని.. దీంతో టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని సర్వే వెల్లడించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై బీజేపీ అధిష్ఠానం పూర్తిగా దృష్టి పెట్టి.. దీదీకి చెక్ పెట్టి.. బెంగాల్ లోనూ కమలం వికసించేందుకు అమిత్ షా వేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్లేనని సర్వే చెబుతోంది.

వైసీపీకి జై కొట్టిన సీపీఎస్ సర్వే

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్ స్వీప్… ఇండియా టుడే సర్వే

తమిళనాట డీఎంకే ప్రభంజనమంటున్న ఇండియాటుడే సర్వే