AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఐదుగురు ఆటగాళ్లకు నాడా నోటీసులు… వివరణ ఇచ్చిన బీసీసీఐ

ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో సమాచారం అందించక పోవటం వల్లే వీరికి నోటీసులు జారీ చేసింది. "ఎప్పుడు ఎక్కడ" అనే నిబంధలను పాటించటంలో విఫలం అయ్యారని పేర్కొంది.

ఆ ఐదుగురు ఆటగాళ్లకు నాడా నోటీసులు... వివరణ ఇచ్చిన బీసీసీఐ
Sanjay Kasula
|

Updated on: Jun 14, 2020 | 9:44 AM

Share

ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు ఇచ్చింది. వారిలో కెఎల్ రాహుల్, రవీంద్ర జాడేజా, చె తేశ్వర్ పుజారా ఉన్నారు. లాక్ డౌన్ సమయం లో సమాచారం అందించక పోవటం వల్లే వీరికి నోటీసులు ఇచ్చింది. “ఎప్పుడు ఎక్కడ” అనే నిబంధలను పాటించటంలో విఫలం అయ్యారని పేర్కొంది. వీరితోపాటు ఇద్దరు మహిళా క్రికెటర్లు కూడా నోటీసులు అందుకున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో బీసీసీఐ నుంచి తమకు వివరణ వచ్చిందని నాడా డీజీ నవీన్‌ అగర్వాల్‌ తెలిపారు. పాస్‌వర్డ్ సమస్య వల్లే “ఎప్పుడు ఎక్కడ” అనే వివరాలను అందించక లేక పోయారాని… ఆ వివరాలను బీసీసీఐ తమకు తెలిపిందని అన్నారు. ఎక్కడ ఉన్నామనే సమాచారం ఇవ్వకుంటే డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘన కిందకి వస్తుంది. అలాంటివారిపై గరిష్టంగా రెండేళ్ల సస్పెన్షన్‌ విధించే అవకాశం ఉంటుంది. అయితే పాస్‌వర్డ్‌తో సమస్య ఉంటే.. స్వయంగా వారినే తమ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆ ఐదుగురిని కోరితే సరిపోయేదని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నాడు. ఈ సమస్య వచ్చేది కాదని కామెంట్ చేశారు.

Follow Us
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..