AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident: బోటు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఈ దుర్ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని బోట్ల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా బోట్లలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన నైపుణ్యం ఉందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని […]

Godavari Boat Accident: బోటు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2019 | 5:30 PM

Share

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం ఉదయం జరిగిన బోటు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఈ దుర్ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని, తక్షణమే అన్ని బోటు సర్వీసులను రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని బోట్ల లైసెన్సులను తనిఖీ చేయాలని, ఆయా బోట్లలో పనిచేస్తున్న సిబ్బందికి తగిన నైపుణ్యం ఉందా లేదా అనే విషయాలన్నీ పరిశీలించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు సీఎం జగన్.

ఈ ప్రమాదంపై దగ్గర్లో అందుబాటులో ఉన్న మంత్రులంతా ఘటనా స్ధలానికి వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. బోటు ప్రమాదంలో గల్లంతయినవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు, నేవీ, ఓఎన్జీసీ హెలీకాప్లర్లను సైతం వినియోగించాలన్నారు జగన్. ప్రస్తుతం దేవీపట్నం వద్ద బోటు ప్రమాదానికి సబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..కొత్త వ్యవస్థ.. అదేంటంటే..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ