AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridhar Rao

Sridhar Rao

Staff Reporter - TV9 Telugu

sridharrao.saynni@tv9.com

తెలుగు ప్రింట్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..
2005 నుండి 2021 వరకు ఈనాడులో పని చేశాను.
2021 నుండి 2024 ఏప్రిల్ వరకు టీవీ9 స్ట్రింగర్ గా ఖమ్మం లో పని చేశాను.
ప్రస్తుతం హైదరాబాద్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను

Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..

Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..

ఆంధ్ర మిర్చి ఘాటు అమెరికాను తాకింది. ప్రతి ఏడాది వేల టన్నులు మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇండియా నుండి 2025లో 7.15 లక్షల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవ్వగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే 44శాతం ఉండడం గమనార్హం. మిర్చి ఎగుమతితో కేంద్రానికి రూ.11 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రధానంగా ఆంధ్రా మిర్చి కోసం విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా మిర్చికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుంది.

APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?

APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంచుతోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి అందులో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ పేరుతో దోపిడీ

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ పేరుతో దోపిడీ

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వెహికల్‌ పార్కింగ్‌ చేసి, ఊరికి వెళుతున్నారా? అయితే భద్రం బీకేర్‌ఫుల్‌. మీ జేబుకు భారీ చిల్లు పడడం గ్యారంటీ. జనరల్ పార్కింగ్‌ ఉన్నప్పటికీ, ప్రీమియం పార్కింగ్‌ పేరుతో వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక చార్జీలతో ఎడాపెడా దోచుకుంటున్నారు.

Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?

Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?

ఆధార్ కేంద్ర ఆపరేటర్లకు లాగిన్ మెయిల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక బయోమెట్రిక్ లాగిన్ చేసినట్లు వరుస మెసేజ్ లు వస్తుండటంతో Aadhaar operators in Telangana report midnight login alerts: బెంబేలెత్తి పోతున్నారు. సాంకేతిక సమస్యతో మెసేజ్ లు వస్తున్నాయా..? ఇంకేమైనా కారణముందా? అని ఆపరేటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా ఐడితో వేరే వాళ్ళు ఆధార్ కార్డులలో మార్పులు చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆధార్ సెంటర్ ల ఆపరేటర్లు. ఈ క్రమంలో తమ ఐడిలను ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు..

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అందుబాటులోకి వచ్చింది.

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు.

Venkaiah Naidu: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ యుద్ధ రంగంలో కొత్త చరిత్రను లిఖించింది- వెంకయ్యనాయుడు!

Venkaiah Naidu: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ యుద్ధ రంగంలో కొత్త చరిత్రను లిఖించింది- వెంకయ్యనాయుడు!

ఆపరేషన్‌ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ యుద్ద రంగంలో కొత్త చరిత్రను లిఖించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుత్రుదేశ భూభాగంలోకి వెళ్ళి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టి మన పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. భారత్‌ ఎవరిపై కావాలని దాడి చేయదని.. ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Hyderabad: వీధి కుక్కలకు కొత్త జీవితం.. తెలంగాణ పెట్‌ అడాప్షన్‌ సంస్థ సరికొత్త ఆలోచన!

Hyderabad: వీధి కుక్కలకు కొత్త జీవితం.. తెలంగాణ పెట్‌ అడాప్షన్‌ సంస్థ సరికొత్త ఆలోచన!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది కుక్కలను పెంచుకుంటున్నారు. అందులో ఎక్కువగా విదేశీ కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వీధి కుక్కలను ఇంట్లోకి కూడా రానివ్వరు. కానీ వీధి కుక్కలకు కూడా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు తెలంగాణ పెట్ అడాప్షన్ వాలంటీర్లు. వీధల్లో తిరగే కుక్కలను పట్టుకొని వాటిని దత్తత ఇస్తున్నారు. అసలు వీధి కుక్కలను దత్తత ఇవ్వాలన్న ఆలోచన వీరికి ఎలా వచ్చింది. కుక్కను దత్తత తీసుకునే యజమానికి ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకుందాం పదండి.

ఎముకలు, అస్థిపజరం ఆధారంగా చనిపోయిన వారి వివరాలు ఎలా గుర్తిస్తారో తెలుసా..

ఎముకలు, అస్థిపజరం ఆధారంగా చనిపోయిన వారి వివరాలు ఎలా గుర్తిస్తారో తెలుసా..

ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఒక మనిషిని హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు దొరక్కుండా చేస్తున్నారు నిందితులు. కొన్ని సందర్భాల్లో మృతదేహం చాలా సంవత్సరాలుగా దొరక్కపోవడంతో అస్తిపంజరంగా మారుతుంది. ఏవైనా పరిశ్రమంలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు శరీరాలు పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగులుతుంటాయి. అలాంటి సందర్భంలో ఆ ఎముకల నుంచి కానీ లేకపోతే అస్తిపంజరం నుంచి కానీ ఎలాంటి వివరాలు సేకరిస్తారు. అది ఆడ లేక మగ, ఆ చనిపోయిన వారి వయసు ఎంత ఉంటుంది అనే వివరాలు ఫోరనిక్స్ నిపుణులు ఎలా తెలుసుకుంటారో తెలుసా.. అయితే తెలుసుకుందాం పదండి.

High-Tech Farming: వ్యవసాయ రంగంలోనూ ఏఐ అద్భుతాలు.. ఇకపై డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం..!

High-Tech Farming: వ్యవసాయ రంగంలోనూ ఏఐ అద్భుతాలు.. ఇకపై డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం..!

ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేసే రైతులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గిపోతున్నారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న రైతులు తప్ప కొత్తగా ఎవరూ కూడా వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రైతు కనుమరుగైతే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతుంది. వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులు రానున్నాయా తెలుసుకుందాం పదండి.

Diabetes: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీకేర్‌ఫుల్.! డయాబెటిస్‌కు సంకేతాలు కావచ్చు..

Diabetes: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీకేర్‌ఫుల్.! డయాబెటిస్‌కు సంకేతాలు కావచ్చు..

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ స్వైర విహారం చేస్తుంది. షుగర్ వచ్చిన వారు అన్ని ఉన్న ఏమి తినలేని పరిస్థితిలో ఉంటారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే పూర్తిగా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఆ వివరాలు ఇలా..

Yousufguda: పక్కింటి వ్యక్తిని వీడియో తీశాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు – ఆ తర్వాత ఇది సిట్యువేషన్

Yousufguda: పక్కింటి వ్యక్తిని వీడియో తీశాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు – ఆ తర్వాత ఇది సిట్యువేషన్

వీడియో తీశాడని ఓ బాలుడిని పోలీసుల చితకబాదడంతో మంచానికే పరిమతమైన ఘటన యూసుఫ్‌గూడలో జరిగింది. ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే అజిత్‌కుమార్‌ రీల్స్‌ చేస్తుండగా.. ఇంటి పక్కన ఉండే అతను స్నానం చేసి తల తుడుచుకుంటున్న వీడియో అనుకోకుండా ఐదు సెకండ్లు రికార్డ్ అయింది. అప్పటికే భయపడిన బాలుడు వీడియో డిలీట్‌ చేయగా.. అక్కడి వచ్చిన ఆ వ్యక్తి వీడియో తీశాడని బాలుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.. మూడు రోజులపాటు నిర్బంధించి తమ కుమారుడ్ని చితక్కొట్టారని బాలుడి తల్లి వాపోతుంది.