AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridhar Rao

Sridhar Rao

Staff Reporter - TV9 Telugu

sridharrao.saynni@tv9.com

తెలుగు ప్రింట్ మీడియాలో 14 ఏళ్ల అనుభవం ఉంది..
2005 నుండి 2021 వరకు ఈనాడులో పని చేశాను.
2021 నుండి 2024 ఏప్రిల్ వరకు టీవీ9 స్ట్రింగర్ గా ఖమ్మం లో పని చేశాను.
ప్రస్తుతం హైదరాబాద్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను

ఆ జిల్లా వాసులకు సూపర్ గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఆ జిల్లా వాసులకు సూపర్ గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్త రూపు దిద్దుకుంటున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పునర్నర్మాణ పనులు ముగియడంతో ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. రూ.35 కోట్లతో సరికొత్త హంగులతో ముస్తాబైన ఈ స్టేషన్‌ను ఈ 17న ప్రారంభం కానుంది.

Shishu Mapan: నవజాత శిశువులకు స్మార్ట్ రక్షణ.. తాకకుండానే బరువు, ఎత్తు కొలిచే సరికొత్త AI యాప్..!

Shishu Mapan: నవజాత శిశువులకు స్మార్ట్ రక్షణ.. తాకకుండానే బరువు, ఎత్తు కొలిచే సరికొత్త AI యాప్..!

టెక్నాలజీ మారుతోంది.. దాంతో పాటే మన వైద్య విధానాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం చాట్ జీపీటీ, రోబోల గురించి విన్నాం. కానీ, ఇప్పుడు పుట్టిన నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి దిగింది. శిశువును చేత్తో తాకాల్సిన అవసరం లేదు.. టేపులు, వెయింగ్ మెషిన్లు అసలే వద్దు..! కేవలం మీ చేతిలోని స్మార్ట్‌ఫోన్ కెమెరాతో ఒక్క వీడియో తీస్తే చాలు.. ఆ పాప లేదా బాబు బరువు ఎంత..? ఎత్తు ఎంత..? తల చుట్టుకొలత ఎంత ఉందో ఏఐ సెకన్లలో చెప్పేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సంచలన ప్రాజెక్టును ప్రకటించారు..

తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

Andhra Pradesh: తాళపత్ర గ్రంథాలంటే కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే అనే అపోహ వద్దు. ఇందులో ఖగోళ శాస్త్రం నుండి ఆయుర్వేదం వరకు అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఇవి ఉంటే జ్ఞాన భారత్ యాప్ ద్వారా మాకు సమాచారం ఇవ్వండి..

పురుషులే కాదు మహిళలూ స్టీరింగ్ పడతారు.. ఏపీ తొలి అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన!

పురుషులే కాదు మహిళలూ స్టీరింగ్ పడతారు.. ఏపీ తొలి అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన!

మన్నెం కల్పన ఏపీకి చెందిన తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. పురుషులు మాత్రమే డ్రైవర్లుగా ఉండే ఈ రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి, అనేక ప్రాణాలను రక్షిస్తున్నారు. 42 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన తెగువ, రాత్రింబవళ్ళు చేస్తున్న సేవలు మహిళలకు ఆదర్శం. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. కల్పన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Success Story: అంధత్వాన్ని వెనక్కినెట్టి.. ఆత్మవిశ్వాసంతో APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!

Success Story: అంధత్వాన్ని వెనక్కినెట్టి.. ఆత్మవిశ్వాసంతో APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!

ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం కూడా ఓడిపోయింది. రోడ్డు ప్రమాదంలో కంటిచూపు కోల్పోయి.. కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ చదువు సాగించాడు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు..

Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..

Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..

ఆంధ్ర మిర్చి ఘాటు అమెరికాను తాకింది. ప్రతి ఏడాది వేల టన్నులు మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇండియా నుండి 2025లో 7.15 లక్షల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవ్వగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే 44శాతం ఉండడం గమనార్హం. మిర్చి ఎగుమతితో కేంద్రానికి రూ.11 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రధానంగా ఆంధ్రా మిర్చి కోసం విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా మిర్చికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుంది.

APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?

APSRTC: ఇకపై వాట్సాప్‌లోనూ ఆర్టీసీ టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే.?

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రయాణీకులకు మరింత సౌలభ్యంగా ఉంచుతోంది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. మరి అందులో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ పేరుతో దోపిడీ

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ పేరుతో దోపిడీ

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వెహికల్‌ పార్కింగ్‌ చేసి, ఊరికి వెళుతున్నారా? అయితే భద్రం బీకేర్‌ఫుల్‌. మీ జేబుకు భారీ చిల్లు పడడం గ్యారంటీ. జనరల్ పార్కింగ్‌ ఉన్నప్పటికీ, ప్రీమియం పార్కింగ్‌ పేరుతో వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక చార్జీలతో ఎడాపెడా దోచుకుంటున్నారు.

Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?

Aadhaar Hacking: అర్ధరాత్రి ఆధార్ హ్యాకింగ్.. ఆందోళనలో ఆధార్ సెంటర్స్ ఆపరేటర్లు! సైబర్ నేరగాళ్ల పనేనా..?

ఆధార్ కేంద్ర ఆపరేటర్లకు లాగిన్ మెయిల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక బయోమెట్రిక్ లాగిన్ చేసినట్లు వరుస మెసేజ్ లు వస్తుండటంతో Aadhaar operators in Telangana report midnight login alerts: బెంబేలెత్తి పోతున్నారు. సాంకేతిక సమస్యతో మెసేజ్ లు వస్తున్నాయా..? ఇంకేమైనా కారణముందా? అని ఆపరేటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా ఐడితో వేరే వాళ్ళు ఆధార్ కార్డులలో మార్పులు చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్న ఆధార్ సెంటర్ ల ఆపరేటర్లు. ఈ క్రమంలో తమ ఐడిలను ఉగ్రవాదులు ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు..

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

ఉపాధ్యాయులు లేకుండానే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ల కరెక్షన్.. ఎలాగో తెలుసా?

పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల ఎగ్జామ్ పేపర్ లు దిద్దడం టీచర్ లకు ఒక పరీక్ష లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులతో అవసరం లేదు. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లను కూడా ఏఐ దిద్దుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అందుబాటులోకి వచ్చింది.

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

Hyderabad: 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు.. ఖైరతాబాద్ గణేషుడి ఆగమనం మీరూ చూశారా.?

బుధవారం వినాయకచవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేషుడు కొలువు తీరనున్నాడు. వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకు తొలి పూజ ఉంటుంది. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ట చేస్తారు. ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతిలు కలశపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు.

Venkaiah Naidu: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ యుద్ధ రంగంలో కొత్త చరిత్రను లిఖించింది- వెంకయ్యనాయుడు!

Venkaiah Naidu: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ యుద్ధ రంగంలో కొత్త చరిత్రను లిఖించింది- వెంకయ్యనాయుడు!

ఆపరేషన్‌ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ యుద్ద రంగంలో కొత్త చరిత్రను లిఖించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుత్రుదేశ భూభాగంలోకి వెళ్ళి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టి మన పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. భారత్‌ ఎవరిపై కావాలని దాడి చేయదని.. ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?