Boorugu Shiva Kumar

Boorugu Shiva Kumar

Correspondent - TV9 Telugu

shivakumar.boorugu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. 2012లో మీడియా రంగ ప్రవేశం జరిగింది. తొలినాళ్ళలో సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన కెరీర్ తర్వాత రిపోర్టింగ్ వైపు మళ్ళింది. మిషన్ కాకతీయ పథకం ఫలితాలపై అందించిన స్టోరీకి తెలంగాణా ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ కథనం’ అవార్డు అందుకున్నాను. TNN, 6TV, T NEWS సంస్థల్లో పనిచేశాను. T NEWS సంస్థలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ గా ప్రస్థానం మొదలై… తర్వాత దేశరాజధాని ఢిల్లీ కరస్పాండెంట్ వరకు సాగింది. వృత్తిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి వార్తలను అందించడం, స్థానికుల జీవన స్థిగతులు, సంస్కృతి, సంప్రదాయాలు దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది. 2023 నుంచి TV9లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ గా బాధ్యతల్లో ఉన్నాను.

Read More
Follow On:
Telangana: ఇదేం ఇగోరా సామీ..! ముగ్గురు యువకులకు గుండు చేయించిన ఎస్ఐ

Telangana: ఇదేం ఇగోరా సామీ..! ముగ్గురు యువకులకు గుండు చేయించిన ఎస్ఐ

నాగర్‌కర్నూల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. లింగాల పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్ జగన్, యువకులకు శిరోముండనం చేయించడం కలకలం సృష్టిస్తోంది.

Telangana: బజ్జీల బండి విషయంలో వాగ్వాదం…చివరికి ఎంతకు దారి తీసిందో తెలుసా?

Telangana: బజ్జీల బండి విషయంలో వాగ్వాదం…చివరికి ఎంతకు దారి తీసిందో తెలుసా?

జోగులాంబగద్వాల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత మహిళపై పక్కింటి వారు దాష్టికానికి దిగారు. బజ్జీల బండిని ఇక్కడి నుంచి తీసేయమని చోటుచేసుకున్న వాగ్వాదం కాస్త సలసల కాగే నూనె ప్రమాదవశాత్తు నిర్వాహకురాలిపై పడి తీవ్ర గాయాలపాలయ్యే వరకు వెళ్లింది.

CM Revanth Reddy: దసరా సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!

CM Revanth Reddy: దసరా సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డి..కొండారెడ్డిపల్లిలో కోలాహలం.!

తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వచ్చారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఆయన ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు దసరా పండుగ జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ముఖ్యమంత్రి రూ.21 కోట్ల 39 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించారు.

Telangana: పండుగ పూట విషాదం… విద్యుత్ షాక్‌కు దంపతులు మృతి.. 2 శునకాలు కూడా

Telangana: పండుగ పూట విషాదం… విద్యుత్ షాక్‌కు దంపతులు మృతి.. 2 శునకాలు కూడా

బండరాయిపాకుల గ్రామానికి చెందిన దుస్సు బక్కయ్య, నాగమ్మ భార్యాభర్తలు. ఇద్దరు శుక్రవారం గుడిపల్లి గుట్టకు సీతాఫలాల సేకరణకు వెళ్ళారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే బుడ్డ బాలయ్య పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను గమనించలేదు.

Telangana: రోడ్డు వెంబడి వెళ్తుండగా కుళ్లిన దుర్వాసన.. తీరా దగ్గరకెళ్లి చూస్తే షాక్..!

Telangana: రోడ్డు వెంబడి వెళ్తుండగా కుళ్లిన దుర్వాసన.. తీరా దగ్గరకెళ్లి చూస్తే షాక్..!

కొల్లాపూర్ మండలం నల్లమల అడవుల్లో చిరుత మృతి కలకలం రేపుతోంది. అమరగిరి రహదారి పక్కన గండిప్రాంతంలో ఈ చిరుత మృతి చెందినట్లు గ్రామస్థులు గుర్తించారు.

Mahabubnagar: ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు భయ్యా!

Mahabubnagar: ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు భయ్యా!

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుతో ఉన్నాడు. కానీ అనుకొని పరిస్థితులు ఆ యువకుడిని ఉద్యోగం కోల్పోయేలా చేశాయి.

Currency Matha: కరెన్సీ నోట్లతో భక్తిని చాటుకున్న భక్తులు.. కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ..

Currency Matha: కరెన్సీ నోట్లతో భక్తిని చాటుకున్న భక్తులు.. కోట్ల రూపాయలతో అమ్మవారి అలంకరణ..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ విన్నా.. చూసినా అక్కడి అమ్మవారి గురించే చర్చ. భారీ మొత్తంలో కరెన్సీ నోట్ల డెకరేషన్‌లో అమ్మవారి రూపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

NagarKurnool: ఖాకీ యూనిఫాంకు మచ్చ తెచ్చారు.. రహస్యంగా ఫోటోలు తీసి..

NagarKurnool: ఖాకీ యూనిఫాంకు మచ్చ తెచ్చారు.. రహస్యంగా ఫోటోలు తీసి..

బ్లాక్ మెయిలింగ్, వసూళ్ల వ్యవహారాలతో పోలీసు యంత్రాంగానికి మాయని మచ్చ తెచ్చారు ఇద్దరు బ్లూకోట్ కానిస్టేబుల్స్. ఇదే తరహాలో వేగంగా పోలీసింగ్ అందాలన్న డయల్ 100 లక్ష్యాన్ని తుంగలోతొక్కి వసూళ్లకు తెగించాడు మరో కానిస్టేబుల్. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో తనకారులో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నాడు.

Mahabubnagar : అవయవదానంతో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహిళా..

Mahabubnagar : అవయవదానంతో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగు నింపిన మహిళా..

తాను మరణిస్తూ మరికొంతమందికి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.

Telangana: బజ్జీల కోసం దారుణం.. అప్పు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..

Telangana: బజ్జీల కోసం దారుణం.. అప్పు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..

బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఈక్రమంలో ఓ వ్యక్తి బజ్జీలు అప్పు అడిగాడు.. అతనేమో ఇవ్వనని కరాఖండిగా చెప్పాడు.. దీంతో రగిలిపోయిన.. ఆ వ్యక్తి.. సలసల కాగే నూనెను బజ్జీలు అమ్మే వ్యక్తిపై పోశాడు.. ఈ దారుణ ఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నెలో చోటుచేసుకుంది.

Telangana: సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..

Telangana: సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రియుడిపై మోజు.. భర్తను భార్య ఏం చేసిందంటే..

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. అనంతరం ఎవరు చంపారో అంటూ అందరిముందు నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది.. చివరకు ఖాకీలు రంగంలోకి దిగి తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

రికార్డు సృష్టించిన పాలమూరు ప్రభుత్వ వైద్యులు.. ఒక్కరోజే జన్మించిన 42మంది శిశువులు!

రికార్డు సృష్టించిన పాలమూరు ప్రభుత్వ వైద్యులు.. ఒక్కరోజే జన్మించిన 42మంది శిశువులు!

ప్రభుత్వ ఆసుప్రతిలో ప్రసవాల సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 24గంటల్లో 41కాన్పులు చేసి పాలమూరు ప్రభుత్వ వైద్యులు రికార్డు సృష్టించారు.