అమెరికా, యూరోప్, రష్యా దేశాల జనాభా కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ మంది సుమారు 97 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనిలో జరుగుతున్న ఓట్ల జాతరను విశ్వమంతా నిశితంగా గమనిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, సర్వమత సౌభ్రాతుత్వంతో దశాబ్ధాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తూ వస్తోంది. ఓట్ల జాతరకు యావత్ దేశం సన్నద్ధమైన వేళ టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వ్యూ పాయింట్..