ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Telangana: తెల్లారి గొర్రెలకు మేత వేసేందుకు వచ్చిన కాపరి.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి..
తెల్లారి గొర్రెలకు మేత వేసేందుకు వచ్చిన కాపరికి.. ఎదురుగా కనిపించింది చూడగా ఒక్కసారిగా షాక్.. ఆ క్షణంలో ఏం చేయాలో.. అతడికి అర్ధం కాలేదు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.
- G Peddeesh Kumar
- Updated on: Mar 21, 2025
- 11:55 am
Telangana: వేగంగా వెళ్తున్న సెవెన్ సీటర్ కారును ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా.
మూవీస్ ప్రభావం సాధారణ ప్రజలపై ఎంత మేరకు ఉంటుందో లేదో తెలియదు కానీ.. దుంగల దొంగలపై మాత్రం వందకు వంద శాతం ఉంటుంది. చలనచిత్రాలు చూసి దొంగలు మరింత చాకచక్యంగా ఎలా చోరీ చేయాలో నేర్చుకుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 20, 2025
- 7:17 pm
Telangana: ఆడపిల్ల తల్లిదండ్రులు ఉలిక్కిపడేలా చేసి ఘటన.. వెలుగులోకి ఘోరాలు!
వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11వ తేదీన ఓ మైనర్ బాలిక మిస్సయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు, ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు అవాక్కయ్యే ఘోరాలు బయటపడ్డాయి. మైనర్ బాలికలు, ధనవంతులైన మహిళలను టార్గెట్గా చేసుకుని ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేస్తున్న ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
- G Peddeesh Kumar
- Updated on: Mar 18, 2025
- 5:40 pm
ప్రభ బండ్ల జాతర కోసం రాత్రంతా జాగరణ చేసిన 600 మంది పోలీసులు
వరంగల్ జిల్లాలో రాజకీయ ప్రభల ఆధిపత్య ప్రదర్శనతో హై టెన్షన్ వాతావరణ నెలకొంది. రాత్రంతా పోలీసులకు ఈ జాతర జాగరణ మిగిల్చింది. ఎట్టకేలకు జాతర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు మార్చి 18వ తేదీతో ముగియనున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Mar 15, 2025
- 10:09 am
Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
పాపం మహిళ.! మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. ఆ మహిళ ప్రాణం మీదకొచ్చింది. భార్యభర్తలు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఇక ఆ తర్వాత జరిగిన సీన్ తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి
- G Peddeesh Kumar
- Updated on: Mar 12, 2025
- 5:13 pm
ఆదివాసీ పల్లెకు రాష్ట్ర గవర్నర్.. ఆ గ్రామాన్నే ఎందుకు దత్తత తీసుకున్నారో తెలుసా..!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మార్చి 11న సందర్శించనున్నారు. దత్తత అనంతరం దశ తిరిగేలా ఆ గ్రామాన్ని ఇప్పటికే అనేక విధాలుగా రూపు దిద్దుతున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 11, 2025
- 10:12 am
Telangana: పొద్దున్నే తన షాపుకు వెళ్లిన వ్యాపారి.. బీరువా ఓపెన్ చేయగానే వామ్మో…
ఈ మధ్య వన్యప్రాణులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. పొలాల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా వీటి సంచారం ఎక్కువైపోయింది. పులులు, చిరుత పులులు, పాములు, వింత జంతువులు సంచరిస్తూ జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఓ పాత ఇనుపసామాన్లు కొట్టులో ఓ పెద్ద కొండచిలువ ఆ దుకాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 10, 2025
- 1:06 pm
Telangana: ఎందుకు దేవుడా ఇలా చేశావ్..! ఒక్క పల్లిగింజ ఆ బాలుడి ఉసురు తీసింది..
మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గొంతులో పల్లి (వేరుశనగ) గింజ ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి చెందాడు.. పల్లిగింజ గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ బాలున్ని తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు..
- G Peddeesh Kumar
- Updated on: Mar 10, 2025
- 10:18 am
Warangal: కళ్ల ముందే భర్త, ఇద్దరు పిల్లల దుర్మరణం.. తల్లడిల్లిపోయిన ఆ తల్లి హృదయం..!
వరంగల్ జిల్లాలో సరదా ప్రయాణం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తు ఓ కారు ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఓ కుటుంబం మొత్తం గల్లంతయ్యింది. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ అతని భార్య, కుమార్తె, కుమారునితో కలిసి కారులో వెళ్తున్నారు. అదుపుతప్పిన కారు ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్లింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 8, 2025
- 6:06 pm
Telangana: ఆ జిల్లాలో అంతా అతివల పాలనే.. రాణీ రుద్రమదేవి ధీరత్వాన్ని చాటుతున్న నారీమణులు.
వరంగల్ జిల్లా పరిపాలనలో 80% మహిళలు ఉన్నారు. మంత్రులు, కలెక్టర్లు, IPS అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల్లో మహిళలే ఎక్కువ. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునరుద్ధరించినట్లుగా, ఈ మహిళలు పరిపాలనలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ మహిళా శక్తి వల్ల జిల్లా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా మహిళా సాధికారత గురించి ప్రత్యేక కథనం.
- G Peddeesh Kumar
- Updated on: Mar 8, 2025
- 12:46 pm
Telangana: అది పిల్లా…? పులినా..? పొలం గట్లపై పరుగులు.. వణుకు పుట్టించిన వింత జంతువు..!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద పులి ఆకారంలో పంట పొలాల మధ్య సంచరిస్తున్న ఒక వింత జీవి అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. పులి పొలాల మధ్యకు వచ్చిందని హడలెత్తిపోయిన రైతులు అక్కడి నుండి పరుగులు పెట్టారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 6, 2025
- 5:44 pm
Warangal: గ్రాండ్గా ఎమ్మెల్యే బర్త్ డే సెలబ్రెయేషన్స్.. కానుకలతో షాక్ ఇచ్చిన అభిమానులు..!
బహుశా ఎక్కడా కనిపించని విచిత్ర సన్మానం ఇది.. ఏ నియోజకవర్గంలో ఐనా ఎమ్మెల్యే బర్త్డే అంటే ఊరంతా ఫ్లెక్సీలు కట్టడం, ఆయన మెప్పుకోసం శాలువాలతో సత్కరించడం.. వేలాది రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద బొకేలు ఇవ్వడం సహజంగా చూస్తుంటాం. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఇచ్చిన పిలుపు కార్యకర్తలను ఊహించని విధంగా మలుపు తిప్పింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 5, 2025
- 9:51 am