ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
Telangana: సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. గోదావరి తీరం వెంట ఖాకీల డేగ కన్ను..!
ఒకవైపు ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంటే.. మరోవైపు తెలంగాణ చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 26, 2024
- 1:42 pm
Bogota Waterfalls: బొగత జలపాతాలకు పోటెత్తిన వరద.. పర్యాటకుల తాకిడితో అధికారుల కీలక నిర్ణయం..!
తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 24, 2024
- 10:16 am
విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువులోకి జారుకున్న యువకుడు..
జలపాతాల వద్ద ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి తీసుకుంటుంది. తాజాగా బొగత జలపాతాల వద్ద ఓ యువకుడు మృతి చెందాడు. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుల విహారయాత్ర ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మృతుడు వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన జశ్వంత్ గా గుర్తించారు. ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు జశ్వంత్. తన స్నేహితులతో కలిసి సరదాగా బొగత జలపాతాల సందర్శనకు వెళ్ళాడు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 23, 2024
- 7:21 pm
జాలు వారుతున్న జలపాతం.. ఎత్తి పోస్తున్న పాండవుల జలపాతాలు..! ఇంత అందం మరెక్కడో కాదండోయ్..
జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాండవుల గుట్ట పై నుండి పడుతున్న నీటిలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పాండవులు అరణ్యవాస సమయంలో కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నట్టు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.
- G Peddeesh Kumar
- Updated on: Jul 22, 2024
- 12:09 pm
Kondayi Flood: వరదలతో గుండెకోత గురైన కొండాయి కోలుకుందా..? మరీ ఆ ఊరు సేఫేనా..?
గత ఏడాది వానలు వరదలు గుండెకోత మిగిల్చిన కొండాయి కోలుకుందా..? మళ్లీ వర్షాకాలం వచ్చేసింది. మరీ ఆ ఊరు సేఫేనా..? అక్కడి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది..? ఏం చేయబోతుంది.? కొండాయి ప్రజలకు దారి చూపడం కోసం సర్కారు మదిలో మెదిలిన ఆ సరికొత్త ఆలోచన ఏంటి..?
- G Peddeesh Kumar
- Updated on: Jul 20, 2024
- 1:26 pm
Telangana:పెద్దవాగుకు వరద ఉధృతి.. అలుగు వాగులో కొట్టుకుపోయిన వాహనం..!
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా మారుతోంది. దీంతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 19, 2024
- 8:53 am
Telangana: పంట పొలాల్లో అంబరాన్నంటుతున్న సంబరాలు.. సీఎంకు వినూత్న రీతిలో కృతజ్ఞతలు..!
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 18, 2024
- 1:30 pm
Doctor Dangerous Journey: ఎవరైనా సరే ఆ గూడెం చేరాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిందే..!
ఛత్తీస్గడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో గుట్టపై దాదాపు 50 ఏళ్ల క్రితం వెలిసిన ఓ గిరిజన గ్రామం. ప్రస్తుతం మారుమూల పల్లె విషజ్వరాలతో మంచం పట్టింది. ఆ గిరిపుత్రుల ప్రాణాలు కాపాడడం ములుగు జిల్లా వైద్య సిబ్బంది ఎంతటి సాహసానికి ఒడిగట్టారో తెలుసా..? వారి ప్రాణాలు ఫణంగా పెట్టారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 18, 2024
- 9:00 am
మేడారం జంపన్నవాగులో ఆటో గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్.. ఎలాగంటే..
గల్లంతైన ఆటో డ్రైవర్లు కూడా స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.. జంపన్న వాగు వరద ఉధృతిని అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ వెంటనే ఆటోలో నుండి దూకి బయటపడటంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 17, 2024
- 9:08 pm
Bhadrakali Temple: శాకాంబరీ ఉత్సవాలు అంటే ఏంటి..? ఆషాడంలోనే ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!
ప్రపంచానికి శాకంభరీ ఉత్సవాలను పరిచయం చేసిన ఘణత ఓరుగల్లు భద్రకాళి దేవాలయానిదే... ప్రతియేటా ఆషాడమాసంలో నిర్వహించే శాకంభరీ ఉత్సవాలకు చాలాపెద్ద చరిత్రే ఉంది.. ఆషాడ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్నిరకాల కూరగాయల, పండ్లు, పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇలా ఆరాధించడంవల్ల సర్వసుఖాలు సిద్దిస్తాయని.. చేపట్టిన అన్నిరంగాలలో విజయాలు కలిగి, కోరికలు నెరవేరుతాయని, అమ్మవారి కరుణాకటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాడవిశ్వాసం.
- G Peddeesh Kumar
- Updated on: Jul 17, 2024
- 7:48 am
Telangana: వీరికి ప్రాణసంజీవిని ఈ కంటైనర్ ఆసుపత్రి.. దేశంలోనే తొలి ఆవిష్కరణ..
ఆ గిరిపుత్రులకు ఎంతటి ప్రమాదకర రోగం వచ్చినా చెట్ల పసర్లే శరణ్యం. గర్భిణీ స్త్రీలను సైతం మైళ్ళదూరం జోలెకట్టి మోసుకెళ్లిన దృశ్యాలు ఎన్నో చూశాం. అలాంటి మారుమూల గిరిజన బిడ్డల ఆయుష్షు పెంచడం కోసం మంత్రి సీతక్క ఓ సరికొత్త ప్రయత్నం చేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన కంటైనర్ హాస్పిటల్స్ ప్రస్తుతం చర్చగా మారింది. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.
- G Peddeesh Kumar
- Updated on: Jul 14, 2024
- 1:11 pm
Watch Video: లేడీస్ హాస్టల్ గదిలో అర్థరాత్రి అలజడి.. మద్దతుగా యూనివర్సిటీ బాయ్స్.. ఏం జరిగిందంటే..
వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణ నెలకొంది. గర్ల్స్ హాస్టల్లో పెచ్చులు ఊడి కిందపడటంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థినిలు. ఆ సమయంలో హాస్టల్ గదిలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కానీ విద్యార్థుల ఆందోళనలతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. హాస్టల్ సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్, హాస్టల్స్ డైరెక్టర్ను విద్యార్థులు నిర్బంధించి హంగామా చేశారు.
- G Peddeesh Kumar
- Updated on: Jul 13, 2024
- 7:32 am