ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ల అనుభవం ఉంది. 2003లో మా టీవీలో 6నెలల పాటు పని చేశాను. 2004లో టీవీ9లో స్ట్రింగర్ గా చేరాను. 2007 డిసెంబర్ మాసంలో టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. 2010లో నల్గొండ జిల్లా టీవీ9 స్టాఫ్ రిపోర్టర్ గా ఎనిమిది నెలలపాటు చేశాను. తిరిగి వరంగల్ జిల్లా స్టాఫర్గా నియామకమై ఇప్పటివరకు టీవీ9 వరంగల్ స్టాఫ్ రిపోర్టర్గా కొనసాగుతున్నాను.
కొన్నేళ్లుగా బండరాయి అనుకొని అలా వదిలేశారు.. తీరా తవ్వి చూస్తే మైండ్ బ్లాక్..!
వాగులో కొంతభాగం బయటపడ్డ ఆ రాతి విగ్రహాన్ని ఒక బండరాయి అనుకొని గత మూడేళ్లుగా ఊరంతా వాగులో వృధాగా వదిలేశారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మూడేళ్ల తర్వాత ఇసుక తొలగిస్తే అందులో నుండి భారీ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. అతి పురాతన రాతి విగ్రహం విగ్రహాన్ని చూసి ఊరంతా షాకయ్యారు. ఆ విగ్రహానికి గుడి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Mar 3, 2026
- 7:56 pm
ప్రేమంటే ఇదేరా..? చనిపోయిన కోడి కోసం తల్లడిల్లిన మరో కోడి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
కోడికి అంత్యక్రియలు చేయడం ఎక్కడైనా చూశారా..? అవును.. అల్లారు ముద్దుగా పెంచుకున్న టర్కీ కోళ్లలో ఓ కోడి చనిపోతే.. మరో కోడి మృతిచెందిన కోడిపై పడి పదేపదే లేపుతూ తల్లడిల్లడం ప్రతి ఒక్కరి హృదయాలను చెలింపచేసింది.. ఆ తండా వాసులను కంటతడి పెట్టించింది.
- G Peddeesh Kumar
- Updated on: Mar 3, 2026
- 7:01 pm
వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్.. ఉరుకు పరుగులు పెట్టించిన బాంబు బెదిరింపులు..!
కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఆగడం లేదు. హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 26, 2026
- 1:06 pm
Telangana: టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సంచులతో ఎగబడ్డ జనం.. అయ్యో రైతన్న..
సాధారణ సమయంలో టమాటా ధరలు సెంచరీ కొట్టిన సందర్భం కూడా ఉంది.. కానీ ఇప్పుడు టమాటా ధరలు నెల చూపులు చూస్తున్నాయి.. రైతులు కనీసం కిలో 2 రూపాయల ధర పలకని టమాటా ధర చూసి బిత్తర పోతున్నారు.. చేతికి అందిన ఆ పంటను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు..
- G Peddeesh Kumar
- Updated on: Feb 25, 2026
- 3:50 pm
Telangana: గర్ల్స్ హాస్టల్ దగ్గరలో ఏవో నల్లటి ఆకారాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులోని ST బాలికల గురుకుల పాఠశాలలో జరిగింది. ఈ గురుకుల పాఠశాల బాలికలు అంతా రోడ్డెక్కారు. మా సమస్యలు పాతరపెట్టి హాస్టల్ వార్డెన్ క్షుద్రపూజలు నిర్వహిస్తుందని ఆరోపించారు. హాస్టల్లో సరైన వసతులు లేవని, సమయానికి అన్నం పెట్టడం లేదని..
- G Peddeesh Kumar
- Updated on: Feb 24, 2026
- 1:06 pm
కోడి కూర కోసం కొట్లాట.. పుర్రెలు పుచ్చకాయల్లా పగిలేలా కొట్టుకున్న విద్యార్థులు..!
ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన విద్యార్థులు కోడికూర కోసం కొట్టుకున్న సంఘటన వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.. ఆ విద్యార్థుల పుర్రెలు పుచ్చకాయల్లా పగిలి పోయాయి..
- G Peddeesh Kumar
- Updated on: Feb 24, 2026
- 9:39 am
అర్థరాత్రి సర్పంచ్ ఇంటి ముందు క్షుద్రపూజలు.. మార్నింగ్ చూసి కంగున్నతిన్న కుటుంబ సభ్యులు!
జనగామ జిల్లాలో ఓ సర్పంచ్ ఇంటిముందు నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆ సర్పంచ్ ఇంటివద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన నిమ్మకాయలు వదిలేశారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేకే క్షుద్రపూజలు చేసి హతమార్చే కుట్ర జరుగుతుందని బాధిత సర్పంచ్ కుటుంబం ఆరోపిస్తున్నారు
- G Peddeesh Kumar
- Updated on: Feb 22, 2026
- 7:06 pm
కళ్ల ముందే ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగిన యువకుడు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో
హన్మకొండ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు డీకొట్టింది. కింద పడిన హరికృష్ణ, బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ హరికృష్ణ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 21, 2026
- 7:57 pm
Telangana: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. టమాటాలు అడిగినోళ్లకు అడిగినన్ని ఉచితం.. ఎందుకో తెలుసా..?
ఒకప్పుడు సెంచరీ కొట్టి సామాన్యుడిని వణికించిన అదే టమాటా.. నేడు పాతాళానికి పడిపోయిన ధరలతో అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు తెచ్చి పండించిన పంటకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దయనీయ స్థితిలో పంటను మార్కెట్లోనే వదిలేయలేక, ఇంటికి తిరిగి తీసుకెళ్లలేక మహబూబాబాద్ జిల్లా రైతులు వినూత్న నిరసనకు దిగారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 21, 2026
- 9:09 am
Telangana: పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు.. ఇక బాజా మోగాల్సిందే
మూడాల కారణంగా శుభ ముహూర్తాలు లేక గత మూడు నెలల నుంచి కళ్యాణ మండపాలు మూగ బోయాయి.. పెళ్లి నిశ్చయం చేసుకున్న వారు శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు.. మూడు నెలల పాటు వేచిన హృదయాలు పెళ్లి పీటలపై కూర్చునే గడియలు వచ్చాయి.
- G Peddeesh Kumar
- Updated on: Feb 20, 2026
- 1:41 pm
వివాహితపై హత్యాయత్నం.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టి, తాను కాల్చుకున్న ఉన్మాది..!
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి, ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తను కూడా అదే పెట్రోల్ను ఒంటి మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృత్యువుతో పోరాడుతున్నారు.
- G Peddeesh Kumar
- Updated on: Feb 17, 2026
- 9:37 pm
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !
తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్తో హీట్ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్యాంప్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి.
- G Peddeesh Kumar
- Updated on: Feb 15, 2026
- 7:39 pm