తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 25 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి స్పెషల్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాం లో ఐదేళ్ళ అనుభవం వుంది.
తమిళనాడులోనూ ఢిల్లీ తరహా లిక్కర్ స్కామ్.. ఈడీ సోదాల్లో తేలిందంటే..?
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం విక్రయాలకు సంబంధించి మద్యం సరఫరా చేస్తున్న డిస్టలరీస్ యజమానులు డిఎంకెలో కీలక నేతలుగా మాజీ మంత్రులుగా ఎంపీలుగా ఉన్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన ధరలతో పోల్చితే నేరుగా షాపులకు మద్యం పంపించినట్లు ఈడీ గుర్తించింది.
- Ch Murali
- Updated on: Mar 12, 2025
- 11:24 am
TN Politics: తమిళనాట రచ్చ రేపుతున్న ఆ ఒక్కమాట.. డీఎంకేకి ప్లస్గా మారుతోందా?
ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించడంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అది భాషాపరమైన అంశమైన సాంప్రదాయాలైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని అంశమైతే అందుకోసం ఎంత దూరమైనా పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు నిషేధం ఉన్న యావత్ తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి...
- Ch Murali
- Updated on: Mar 11, 2025
- 6:03 pm
మద్రాస్ ఐఐటీ వారి కొత్త ఆవిష్కరణ.. ఎలాంటి మిసైల్స్ అయినా సరే.. దీని ముందు జుజుబీ..!
మద్రాస్ ఐఐటి సరికొత్త సాంకేతికతతో ఈ ఫ్రేమ్వర్క్ డిజైనర్లు రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RC) ప్యానెల్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మిస్సైల్స్ ప్రయోగించిన ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఉండేలా గోడల నిర్మాణానికి సంబంధించిన టెక్నాలజీని రూపొందించింది. మద్రాస్ ఐఐటీలో పరిశోధక విభాగంలో ఉన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన అలగప్పన్ ఈ తరహా గోడలను రూపొందించే పనిలో ఉన్నారు.
- Ch Murali
- Updated on: Mar 6, 2025
- 6:15 pm
Delimitation Row: మాతో ఇట్టే ఉంటుంది.. కేంద్రానికి తమిళ రాజకీయ పార్టీల వార్నింగ్.. కీలక తీర్మానాలు..
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. తమిళనాడు వేదికగా మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతూనే ఉంది.. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకె అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటానికి సైరన్ మోగించింది. డీఎంకె పిలుపునిచ్చిన అఖిలపక్షానికి డీఎంకే ప్రధాన శత్రువైన ఏడీఎంకే, పార్టీని స్థాపించిన నాటి నుంచి డీఎంకే ని పదేపదే టార్గెట్ చేస్తున్న విజయ్ కు చెందిన టీవీకే పార్టీ కూడా హాజరవడం కీలక పరిణామంగా మారింది.
- Ch Murali
- Updated on: Mar 5, 2025
- 7:31 pm
Thalapathy Vijay: తమిళనాట ఏపీ కూటమి తరహాలో.. డిప్యూటీ సీఎంగా విజయ్.!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే అప్పుడే ఎక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. గడిచిన దశాబ్దాలుగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క ఈ ఎన్నికలు ఓ లెక్క అన్నట్టుగా ఉన్నాయి తాజా పరిణామాలు. అందులోనూ తమిళనాట అంతా ఏపీ ఫార్ములా గురించే చర్చ జరుగుతోంది.. ఇక్కడ కూటమి సక్సెస్ ఉదాహరణగా విజయ్ కూడా అదే ఫాలో కాబోతున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.
- Ch Murali
- Updated on: Mar 1, 2025
- 5:47 pm
ప్రమాదమని తెలిసినా.. శివుడి కోసం చేసే ఆ ప్రసాదం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! వీడియో చూడండి..
భక్తితో ఓ వృద్ధురాలు శివుని కోసం చేసే ప్రసాదం గురించి తెలిస్తే అమ్మో అనాల్సిందే..! ప్రతిరోజూ ఆలయంలో నైవేద్యం కోసం ప్రసాదం చేయడమే పెద్ద ప్రహసనం. శుద్దిగా ఉంటూ నిష్ఠగా తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. అయితే తమిళనాడులో మాత్రం వృద్దురాలి ప్రసాదం చేసే విధానం అశ్చర్యానికి గురి చేస్తుంది.
- Ch Murali
- Updated on: Feb 28, 2025
- 8:39 pm
AP News: అయ్యో పరమేశ్వరా.! ప్రేమించి పెళ్లాడింది.. ఏడాదికే విగతజీవిగా.. అతడు ఏం చేశాడంటే
ప్రేమించాను అని వెంటపట్టాడు.. నీ గుండెల్లో చోటిస్తే.. జన్మ తహా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు.. ఏడు అడుగులు కాదు ఏడెడు జన్మలైనా వీడనని నమ్మ బలికాడు. పెద్దలని ఎదిరించారు. కులాలు వేరు అని చాలా గొడవలు జరిగాయి. పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. చివరికి పెళ్లి చేసుకున్నారు. ఒక్కరోజులోనే స్టేట్లో బెస్ట్ లవర్స్..
- Ch Murali
- Updated on: Feb 28, 2025
- 11:24 am
పార్టీని అధికారంలోకి తెచ్చిన ఉద్యమం.. ఇప్పుడు అదే ఉద్యమంతో పార్టీకి కొత్త బలం..!
తమిళనాడులో హిందీ అమలు అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో త్రిభాషా విధానం మేరకు తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. అయితే తమిళనాడులో హిందీకి అనుమతించే ప్రసక్తే లేదని అక్కడి డీఎంకే ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఓ రకంగా మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమంతో డీఎంకే రాష్ట్రంలో మరింత రాజకీయ బలం పుంజుకుంటోంది.
- Ch Murali
- Updated on: Feb 25, 2025
- 6:07 pm
Tamil Nadu Politics: ముగ్గురు హీరోలు తలో దారిలో.. ఇంట్రెస్టింగ్గా తమిళనాడు పాలిటిక్స్..
తమిళనాట ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. అయితే అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.. ముగ్గురు బడా సినీ హీరోల వైఖరి ఇందుకు ప్రధాన కారణం.. సూపర్ స్టార్ రజనీకాంత్, విభిన్న కథానాయకుడు కమల్ హసన్, మాస్ హీరో విజయ్... ఈ ముగ్గురు ఒక్కో దారిలో ఉండడం ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారడానికి కారణం అయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట రాజకీయాలను సినీ పరిశ్రమను వేరు చేసి చూడలేం..
- Ch Murali
- Updated on: Feb 24, 2025
- 9:01 pm
Tamil Nadu: స్థల పురాణం మూలాలతో తవ్వకాలు.. బయటపడింది చూసి షాక్..!
ఆలయం నిర్మాణం.. మూలాల తాలూకు వివరాలన్నీ స్థలపురాణంలో ఉన్న విషయాన్ని స్థానికులు పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజీ అధికారులకు అబ్భురపరిచే నిర్మాణాలు బయటపడ్డాయి. పురాతన నిర్మాణాలకు సంబంధించిన సమాచారంతో తవ్వకాలు జరిపితే మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
- Ch Murali
- Updated on: Feb 20, 2025
- 5:57 pm
Andhra Pradesh: ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. గుట్టు బయటపడిందిగా…
రాష్ట్రంలో గంజాయి నియంత్రణ కోసం ఈగల్ ప్రత్యేక విభాగం సమర్థవతంగా పనిచేస్తోంది. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. నిఘా ముమ్మరం కావడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. కానీ.. అలాంటి వాటికి కూడా డ్రోన్ కెమెరాలతో చెక్ పెడుతున్నాయి.
- Ch Murali
- Updated on: Feb 15, 2025
- 4:14 pm
Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..?
కర్ణాటక సీబీఐ కోర్టు ఆధీనంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.. ప్రస్తుతం వాటి విలువ లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. దివంగత జజలలిత. అవినీతి కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం, వెండి ఇన్నాళ్లు కర్ణాటక సిబిఐ కోర్టు వద్దే ఉంది.. అయితే.. ఇప్పుడు ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించడంతో వాటి లెక్కింపు మొదలైంది.
- Ch Murali
- Updated on: Feb 15, 2025
- 12:31 pm