AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ch Murali

Ch Murali

Chief Reporter (Nellore) - TV9 Telugu

murali.chennuri@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 26 ఏళ్ల అనుభవం ఉంది.. 2000 సంవత్సరంలో తిరుపతి నుంచి ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2003 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. చెన్నై కేంద్రంగా టివి9 ప్రతినిధిగా తమిళనాడు వ్యాప్తంగా అనేక అంశాలపై ప్రత్యేక కథనాలను అందించడం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చీఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. తిరుపతితో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ లో సంచలన ఘటనలకు సంబంధించి రిపోర్టింగ్ చేసిన అనుభవం వుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఆరేళ్ల అనుభవం వుంది.

Read More
Follow On:
ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

సాధారణంగా ఆస్తి తగాదాలు, పాత కక్షలు లేదా కోట్లాది రూపాయల లావాదేవీల వల్ల హత్యలు జరగడం చూస్తుంటాం. కానీ, కేవలం ఐదు మేక పిల్లల వివాదం ఒక అమాయక యువకుడి ప్రాణాలను బలిగొన్న దారుణ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది..? గొడవకు కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

కుక్కల ఇంజెక్షన్‌తో హత్య.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!

కుక్కల ఇంజెక్షన్‌తో హత్య.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావకు కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలుకు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తం ఒకేసారి బదిలీ.. జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం

ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తం ఒకేసారి బదిలీ.. జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం

రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలోనే సంచలన నిర్ణయం నెల్లూరు జిల్లాలో జరిగింది.. విచారణ లో నిర్లక్ష్యం.. బాధితులకు కాకుండా నేరస్తులకు వత్తాసు పలికిన సందర్భాల్లో.. విధుల్లో అలసత్వం జరిగిన సందర్భాల్లో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం చూసే ఉంటాం.. కానీ ఒక పోలీసు స్టేషన్ లో ఉండే సిబ్బంది మొత్తం పై ఒకే సారి చర్యలు తీసుకోవడం తొలిసారిగా నెల్లూరు జిల్లాలో జరిగింది.. జిల్లా ఎస్పి అనిత వేజెండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..

కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..

నెల్లూరు జిల్లాలో వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కలకలం రేపింది. ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ, కుక్కలను చంపే ఇంజక్షన్ వేసి శ్రీహరిని హతమార్చాడు. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీహరి భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నువ్వేం తండ్రివయ్యా.. జ్యోతిష్కుడి మాటలు నమ్మి.. కొడుకుని కడతేర్చిన వ్యక్తి.. ఎందుకంటే?

నువ్వేం తండ్రివయ్యా.. జ్యోతిష్కుడి మాటలు నమ్మి.. కొడుకుని కడతేర్చిన వ్యక్తి.. ఎందుకంటే?

పిల్లలకు ఏదైనా ప్రమాదం వస్తే.. తమ ప్రాణాలు సైతం అడ్డేసే పేరెంట్స్ ఉన్న ఈ రోజుల్లో.. ఇక్కడో తండ్రి మాత్రం.. తన ప్రాణంపై ఉన్న తీపితో ఏకంగా కన్న కొడుకునే కడతేర్చాడు. తన కుమారుడి వల్ల తనకు ప్రాణ హాని ఉందని.. ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మిన ఆ వ్యక్తి.. కన్న బంధాన్నే తెంచుకున్నాడు.

2027లో స్పేస్‌లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్‌గా స్పీడు పెంచిన ఇస్రో

2027లో స్పేస్‌లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్‌గా స్పీడు పెంచిన ఇస్రో

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌ను 2027లో చేపట్టేందుకు ఇస్రో వేగంగా సన్నాహాలు చేస్తోంది. నలుగురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న ఈ మిషన్, 2040 నాటికి భారతీయులను చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యానికి కీలక మైలురాయిగా నిలవనుంది.

ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం

ISRO: భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో మరో కీలక విజయం

ISRO Gaganyaan Mission: భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్‌కు సంబంధించిన పరీక్ష విజయవంతంగా పూర్తవడంతో మ్యాన్ మిషన్ దిశగా కీలక ముందడుగు పడింది. మరికొన్ని ట్రయల్ లాంచ్‌ల అనంతరం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో వేగంగా అడుగులు వేస్తోంది.

Andhra Pradesh: ఏపీలో ఆ గ్రామం కింద బయటపడ్డ ప్రాచీన నగరం.. చూస్తే వావ్ అంటారు..

Andhra Pradesh: ఏపీలో ఆ గ్రామం కింద బయటపడ్డ ప్రాచీన నగరం.. చూస్తే వావ్ అంటారు..

ఒకప్పుడు పరిసర ప్రాంతాలను కూడా సరిగా తెలియని గ్రామం.. ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది... ఇపుడు ఆవూరికి చాలా ప్రాధాన్యత పెరిగింది.. ఐదేళ్ల క్రితం వరకు ఆ ఊరంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది

ప్రభాస్ కల్కి సినిమా ఆలయానికి మోక్షం.. పాత గుడి నమూనాలతో నిర్మాణానికి భూమి పూజ

ప్రభాస్ కల్కి సినిమా ఆలయానికి మోక్షం.. పాత గుడి నమూనాలతో నిర్మాణానికి భూమి పూజ

పెన్నా నదీ ఒడ్డున వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని స్థానికులు చెప్పుకుంటారు. ఈ ఆలయం కరోనా సమయంలో 2020 సంవత్సరంలో ఆ గ్రామ యువకులు కొంతమంది కలిసి ఇసుక మేటలలో కూరుకుపోయిన ఈ ఆలయాన్ని గుర్తించి ఇసుకను తవ్వి వెలుగులోకి తీసుకోచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే..

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఐటీ కేంద్రంగా మారనున్న నెల్లూరు.. వేలాది ఉద్యోగ అవకాశాలు..!

Nellore: ఐటీ రంగాన్ని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో తన మిత్రులకి చెందిన వివిధ సంస్థలు నెల్లూరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. టెర్రాలజిక్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ప్రపంచమంతా బ్రాంచ్‌లున్నాయి. ఐదు దేశాలలో 13 కార్యాలయాలతో పాటు భారత దేశంలో బెంగుళూరు..

భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..

భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..

ఇస్రో గగన్‌యాన్, స్పేస్ స్టేషన్ వంటి కీలక ప్రయోగాలతో నిమగ్నమై ఉంది. వాణిజ్య, చిన్న ఉపగ్రహ ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తన విక్రమ్-1 రాకెట్‌ను శ్రీహరికోట నుండి ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కావడం విశేషం.

కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?

కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?

కడప స్టీల్ ప్లాంట్ కు మరోసారి శంకుస్థాపన చేయడంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. కొత్తగా శంకుస్థాపనల కంటే ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
మానసిక ఒత్తిడికి మన పూర్వికులు కనిపెట్టిన మెడిసిన్ ఇది..
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
48 ఏళ్లుగా బస్సు కోసం ఎదురుచూపులు.. గ్రామానికి పల్లెవెలుగు!
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
బలవంతుడిని నేరుగా కాదు.. తెలివితో కొట్టాలి.. కొంగ ప్రతీకారం కథ
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే