AP weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 2 రోజుల పాటు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ ప్రాంతంలో

ఏపీలో రైతులకు అలెర్ట్. 2 రోజులు వానలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

AP weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. 2 రోజుల పాటు భారీ వర్షాలు.. ముఖ్యంగా ఆ ప్రాంతంలో
Ap Rains
Follow us

|

Updated on: Aug 07, 2022 | 8:53 AM

Andhra Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలెర్ట్. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రాయలసీమ(Rayalaseema)లో జోరు వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే కుండపోత వానలతో రాయలసీమ తడిసి ముద్దవుతోంది. డ్యామ్‌లు నిండుకుండల్లా మారాయి.  భారీ వర్షాలతో శ్రీశైల ప్రాజెక్టు(srisailam project)కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ 4గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు పైగా ఉండగా, ఔట్‌ఫ్లో 63,799 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం పూర్తిస్థాయికి 885 టీఎంసీలకు చేరింది. కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. సుంకేశుల బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరగింది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 28గేట్లు ఎత్తి 90వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 1633 అడుగులు కాగా..ప్రస్తుతం 1631అడుగులకు చేరింది నీటిమట్టం.

తెలంగాణకు రెడ్ అలెర్ట్…

తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ వచ్చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..రానున్న 12గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 9వరకు హెవీ రైన్స్‌ పడతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు