AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam municipal elections : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Visakhapatnam municipal elections : విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు

Venkata Narayana
|

Updated on: Mar 10, 2021 | 12:08 PM

Share
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ దంపతులు

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ దంపతులు

1 / 9
మున్సిపల్  ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు

2 / 9
మున్సిపల్  ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, అతని తనయుడు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్న టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు, అతని తనయుడు

3 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

4 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

5 / 9
జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో  తన ఓటు  హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకుంటోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

6 / 9
ఓటు వేస్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

ఓటు వేస్తోన్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

7 / 9
ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు

ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

8 / 9
ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి,  విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు.  విశాఖ నగరపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  విశాఖ స్టీల్‌ ప్లాంటును  రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని గంటా డిమాండ్‌ చేశారు.

ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని గంటా డిమాండ్‌ చేశారు.

9 / 9