Srisailam: శ్రీశైల మల్లన్నకు స్వర్ణ రథం.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు..!

శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం బహుకరించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఫిబ్రవరి 16న సంప్రోక్షణ చేసిన అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. మెరుమిట్లు గొలిపే ఈ రథంపై శ్రీభ్రమరాంబికాసమేత మల్లిఖార్జునుడు ఊరేగనున్నారు.

Srisailam: శ్రీశైల మల్లన్నకు స్వర్ణ రథం.. చూసేందుకు రెండు కళ్ళు చాలవు..!
Srisailam Temple
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 16, 2024 | 9:31 AM

శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం బహుకరించనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. ఫిబ్రవరి 16న సంప్రోక్షణ చేసిన అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. మెరుమిట్లు గొలిపే ఈ రథంపై శ్రీభ్రమరాంబికాసమేత మల్లిఖార్జునుడు ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కూడా పాల్గొననున్నారు.

నంద్యాల జిల్లా లోక కల్యా ణార్థం శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగమశాస్త్రాను సారం జరిగే ఈ కార్యక్రమంలో విధిగా కలశాలను నెలకొల్పి, ఆయా కలశాలలో దేవతా శక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ, ధ్యాన, హోమాలు జరిపించనున్నారు. ఆ మంత్రపూరిత జలాలతో గర్భాలయ విమాన గాలి గోపురాలను, దేవతామూర్తులను అభిషేకించనున్నారు. ఈ మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబసమేత మల్లిఖార్జునస్వామికి విశేష పూజలు నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్