AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోటీ నుంచి తప్పుకోనున్న మరో టీడీపీ అభ్యర్థి?

రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించాక టీడీపీకి షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ సీటును కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడగా.. తాజాగా శ్రీశైలం బరి నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు ఆయన సాయంత్రం వెల్పనూరులో కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలలో కలకలం చోటుచేసుకుంది.

పోటీ నుంచి తప్పుకోనున్న మరో టీడీపీ అభ్యర్థి?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2019 | 4:01 PM

Share

రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించాక టీడీపీకి షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ నుంచి నెల్లూరు రూరల్ సీటును కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడగా.. తాజాగా శ్రీశైలం బరి నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించేందుకు ఆయన సాయంత్రం వెల్పనూరులో కార్యకర్తలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలలో కలకలం చోటుచేసుకుంది.