2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏపీకి అందించిన సహాయం వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి

బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర..

2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏపీకి అందించిన సహాయం వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి
Follow us

|

Updated on: Feb 02, 2021 | 1:42 PM

బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాష్ట్రానికి ఎంత సహాయం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

1. కోవిడ్ ఆత్యవసర పరిస్థితులలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సహయం రూ. 351 కోట్లు

2. జాతీయ హెల్త్ మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి అందిన సహాయం రూ. 523 కోట్లు

3. విపత్తు నిర్వహణ నిధి కింద రాష్ట్రానికి అందిన సహాయం రూ. 449 కోట్లు

4. రాష్ట్రానికి మూలధన వ్యయం కోసం అందిన సహాయం రూ. 179 కోట్లు

5. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి సహాయం

6. కేంద్రం నుంచి 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రానికి ఆహారధాన్యాలు చేసిన సహాయం 7,24,662 మెట్రిక్ టన్నులు, కోటి ఎనబై లక్షల మంది లబ్దిదారులు.

7. కేంద్రం నుంచి 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పప్పు దినుసులు 52,68,030 మంది లబ్దిదారులకు 15,804 మెట్రిక్ టన్నులు.

8. ప్రధాన మంత్రి ఉజ్వల కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి 18,74,717 లబ్దిదారులకు రూ. 130 కోట్లు.

9. ఎమర్జెన్సి క్రెడిట్ లైన గ్యారెంటీ స్కీమ్ ద్వారా కేందం నుంచి రాష్ట్రానికి 1,30,127 లబ్దిదారులకు రూ. 8,682 కోట్లు సహాయం.

10. లాక్ డౌన్ సందర్బంగా వలస కూలీలకు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన పప్పుదినుసుల సహాయం 35,991 లబ్దిదారులకు 180 కోట్ల మెట్రిక్ టన్నులు.

11. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రాష్ట్రం నుంచి 33,31,468 మంది లబ్దిదారుల సహాయం.

12. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా 52,60,800 మంది లబ్దిదారులు.

13. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రీబ్యూషన్ ద్వారా 1,78,225 లబ్దిదారులకు రూ. 102.3 కోట్ల సహాయం.

14. నేషనల్ సోషల్ అసిస్టెంట్ కార్యక్రమం ద్వారా 6,65,956 మంది లబ్దిదారులు

15. భవన నిర్మాణ కార్మికుల కోసం కేంద్రం అందించిన సహాయం 8,30,324 మంది లబ్దిదారుకలు రూ. 124 కోట్లు సహాయం.

Also Read: TDP Atchannaidu: “మా పార్టీ అధికారంలోకి వస్తే నేనే హోం మినిస్టర్.. అప్పుడు అందరి అంతు తేలుస్తా”

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు