ఏపీలో మరో వివాదం.. రేషన్ కార్డులపై మత ప్రచారం

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన అంతటా మతపరమైన కోణంలో సాగుతోందని.. బలవంతంగా మత మార్పిడిలు, అన్య మత ప్రచారం సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట ఆర్టీసీ టికెట్లపై.. ఆ తర్వాత టీటీడీలో అన్య మత ప్రచారం జరిగిందని కలకలం రేగింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ మత ప్రచారాంశం తెరపైకి వచ్చింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డుపై ఏసు క్రీస్తు బొమ్మలను ముద్రించడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. […]

ఏపీలో మరో వివాదం.. రేషన్ కార్డులపై మత ప్రచారం
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 5:55 PM

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పాలన అంతటా మతపరమైన కోణంలో సాగుతోందని.. బలవంతంగా మత మార్పిడిలు, అన్య మత ప్రచారం సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట ఆర్టీసీ టికెట్లపై.. ఆ తర్వాత టీటీడీలో అన్య మత ప్రచారం జరిగిందని కలకలం రేగింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఈ మత ప్రచారాంశం తెరపైకి వచ్చింది.

ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డుపై ఏసు క్రీస్తు బొమ్మలను ముద్రించడం ఇప్పుడు మరో వివాదానికి దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని ఓ షాపు యజమాని.. ఇలా క్రీస్తు, వెంకటేశ్వర స్వామి బొమ్మలను కార్డులపై చిత్రీకరించారు.

జనం నిత్యం ఉపయోగించే అంత్యోదయ కార్డులపై ఇలా మత ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పంచాయితీ ఆఫీసులు, గాంధీ విగ్రహం దిమ్మెకు, సాయి బాబా దిమ్మెకు వైకాపా రంగులు పూయడం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.. తిరుపతిలో అన్యమత ప్రచారం జరగట్లేదని ఖండించినప్పటికీ.. ఈ ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తోంది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..