AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా […]

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!
Ravi Kiran
|

Updated on: Sep 16, 2019 | 10:14 AM

Share

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. సీఎం కేసీఆర్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం. 2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం. 4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి 5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

ఆచూకీ తెలియని వారి వివరాలు:-

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం. 3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం. 4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం 5) గడ్డమీది సునీల్ , 40 సం. 6) కొమ్ముల రవి , 43 సం 7) బసికె రాజేందర్ ,58 సం 8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం 9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

గల్లంతైన హైదరాబాద్ వాసులు:-

1.సాయి కుమార్ 2.రాజేష్ 3.అబ్దుల్ సలీమ్ 4.మహేశ్వర్ రెడ్డి

మిగిలిన ప్రాంతాల వారి వివరాలు:-

1.జెమిని రామారావు(రాజమండ్రి)

2. మురళీ(విశాఖపట్నం)

3.సన్నీ(విశాఖ)

4.కేవీఆర్(విశాఖ)

5. గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు విష్ణుకుమార్‌, వి.రఘురామ్‌( మారుతీ ట్రావెల్స్‌ ద్వారా)

6.జగన్నాథ్‌ (రాజోలు)

7.రమణ (విశాఖ)

కాగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభించాయి. 20 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us
బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్రమా?.. దివ్వెల మాధురి
బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్రమా?.. దివ్వెల మాధురి
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
వేసవిలో వాడిపోతున్న మొక్కలకు ప్రాణం పోయండి.. ఇంట్లోనే తయారుచేసే
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్..
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
నా భార్య పెద్ద స్టార్స్‌తో నటించింది: జబర్దస్త్ నవీన్
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
తులసి దగ్గర ఈ టైంలో దీపం వెలిగించండి.. ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
శివయ్య పిలుస్తున్నాడు.. నేను వెళ్తున్నా.. లేఖ రాసి యువతి అదృశ్యం
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు ఎంత..?
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్
చిరంజీవిని తిట్టినవాళ్లందరూ నాశనమైపోతారు: స్టార్ డైరెక్టర్