Andhra Pradesh: డెకరేషన్ పనికోసం వెళ్లారు.. ఇంటికి తిరిగివస్తుండగా ఊహించని ప్రమాదం.. పాపం..

పాపం.. వారంతా వేడుకల్లో డేకరేషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు.. వారి పనిలో భాగంగా డెకరేషన్ పనులు చేయడానికి అనంతపురం వెళ్లారు. వారి పని ముగించుకుని.. (విజయవాడ) ఇంటికి బయలు దేరారు.. ఈ క్రమంలో

Andhra Pradesh: డెకరేషన్ పనికోసం వెళ్లారు.. ఇంటికి తిరిగివస్తుండగా ఊహించని ప్రమాదం.. పాపం..
Road Accident
Follow us

|

Updated on: May 29, 2023 | 9:13 AM

పాపం.. వారంతా వేడుకల్లో డేకరేషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు.. వారి పనిలో భాగంగా డెకరేషన్ పనులు చేయడానికి అనంతపురం వెళ్లారు. వారి పని ముగించుకుని.. (విజయవాడ) ఇంటికి బయలు దేరారు.. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వారి పాలిట యమపాశంగా మారింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘోర ప్రమాదం జరగగా.. విజయవాడకు చెందిన నలుగురు డెకరేషన్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. త్రిపురాంతకంలోని సివిల్ సప్లయ్ గొడౌన్‌ దగ్గర హైవేపై ఆర్టీసీ బస్సు.. కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు ఆస్పత్రికి తరలించిన తరువాత ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి వినుకొండ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం నుంచి విజయవాడ వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యిందని.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

మృతులు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ వాంబే కాలనీకి చెందిన పిల్లి శ్రీను (28) ,చంద్రశేఖర్ (21), కె శ్రీనివాసు (22),సాయి (31),లుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు