పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేయని 5 లక్షల మంది మొబైల్‌ ఫోన్‌ సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది.

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

|

Updated on: May 04, 2024 | 12:00 PM

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేయని 5 లక్షల మంది మొబైల్‌ ఫోన్‌ సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. వీరు గత మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరానికైనా తమ ఆదాయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. అయితే, నోటీసులు వచ్చినప్పటికీ 5 లక్షల మంది రిటర్నులను దాఖలు చేయలేదు. పన్ను చెల్లించని వారి సిమ్‌ కార్డులను వెంటనే బ్లాక్‌ చేయాలని పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్ అథారిటీ సహా అన్ని టెలికాం ప్రొవైడర్లను ఎఫ్‌బీఆర్‌ ఆదేశించింది. దీనిపై మే 15 లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్‌

NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

Aamir Khan: చిరాకు వేయడంతో.. నగ్నంగా పరిగెత్తా..

Follow us
Latest Articles
ఇదేం జీవితం అనుకుంటున్నారా.? బుద్ధుడి చెప్పిన ఈ విషయాలు చదివితే..
ఇదేం జీవితం అనుకుంటున్నారా.? బుద్ధుడి చెప్పిన ఈ విషయాలు చదివితే..
ఊపిరిపీల్చుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.. ఆ వివాదానికి తెర..
ఊపిరిపీల్చుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ.. ఆ వివాదానికి తెర..
ఎన్టీఆర్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది..
ఎన్టీఆర్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది..
డయాలసిస్ రోగులు ఆందోళన.. రెండు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు
డయాలసిస్ రోగులు ఆందోళన.. రెండు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై చివరి రైలు..
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై చివరి రైలు..
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఏపీ పోలింగ్ ఘటనలపై పోలీసులు సీరియస్.. వీళ్లపై కేసులు..
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎంత భారీ వర్షం కురిసినా 15 నిమిషాల్లోనే పిచ్ రెడీ.. ఎలా అంటే?
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఎస్‌బీఐ రివార్డ్స్‌ పేరుతో మెసేజ్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. ఆ మంత్రిపై ఈడీ సంచలన ఆరోపణలు..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. తులం బంగారం ఎంతో తెలుసా.?