42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
సాధారణంగా ఓ రైలు పది లేదా పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుంది. మరీ ఆలస్యం అనుకుంటే రెండు మూడు గంటలు లేటవుతుంది. కానీ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు.. సరిగ్గా 3 సంవత్సరాలకు గమ్యం చేరుకుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది.
2014వ సంవత్సరం నవంబర్లో విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్కి చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది. మామూలుగా అయితే ఈ రైలు 1,400 కిలోమీటర్ల దూరం చేరడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ రైలు గమ్యం చేరడానికి ఏకంగా మూడున్నరేల్లు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2014లో రామచంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త 14 లక్షల విలువైన 1,361 ఎరువుల బస్తాలను బుక్ చేసుకున్నారు. అవి ఈ రైలులో ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్కు చేరాలి. అయితే అనుకున్న విధంగా సమయానికి రైలు గమ్యస్థానం చేరుకోలేదు. రోజులు గడుస్తున్నా రైలు స్టేషన్కి రాకపోవడంతో అనుమానం వచ్చిన గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా రైలు ఎక్కడుందనే జాడకూడా ఎవ్వరికీ తెలియలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్లో తెలుగు కుర్రాడికి జాక్పాట్.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

