Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం

లేగదూడకు బారసాల.. 500 మందికి విందు భోజనం

Phani CH

|

Updated on: Mar 30, 2024 | 1:26 PM

హిందూ సంప్రదాయంలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు గోవును సకలదేవతా స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. అలాంటి గోమాతకు పుట్టిన దూడకు మనుషులకు చేసినట్టుగానే నామకరణ మహోత్సవం జరిపించి తమ భక్తిని చాటుకున్నారు కరీంనగర్‌కు చెందిన ఓ దంపతులు ఈ వేడుకకు చుట్టుపక్కలవాళ్లే కాదు, బంధుమిత్రులు కూడా తరలివచ్చి గోమాత పూజలో పాల్గొన్నారు. కరీంనగర్ కు చెందిన గౌరీశెట్టి మునిందర్, అనురాధ దంపతులకు గోవులంటేఎంతో ప్రేమ.

హిందూ సంప్రదాయంలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు గోవును సకలదేవతా స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. అలాంటి గోమాతకు పుట్టిన దూడకు మనుషులకు చేసినట్టుగానే నామకరణ మహోత్సవం జరిపించి తమ భక్తిని చాటుకున్నారు కరీంనగర్‌కు చెందిన ఓ దంపతులు ఈ వేడుకకు చుట్టుపక్కలవాళ్లే కాదు, బంధుమిత్రులు కూడా తరలివచ్చి గోమాత పూజలో పాల్గొన్నారు. కరీంనగర్ కు చెందిన గౌరీశెట్టి మునిందర్, అనురాధ దంపతులకు గోవులంటేఎంతో ప్రేమ. వీరు పెంచుకుంటున్న ఆవు ఇటీవల ఓ దూడ కు జన్మనిచ్చింది. లేగ దూడ జన్మించడం తో కుటుంబ సభ్యులు సంబరాలు నిర్వహించుకున్నారు. 21 రోజులు తరవాత నామకరణ వేడుకను నిర్వహించారు. గో మాతను అందంగా ముస్తాబు చేసి.. కొత్త బట్టలు వేసి.. పసుపు, కుంకుమ తో అలంకరణ చేశారు. ఈ నామకరణ వేడుకకు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఫోన్‌ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్‌ రియాక్షన్‌ ఇదే

10 రూపాయలతో కోటీశ్వరుడైపోయాడు !! అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు

మహిళలకు గుడ్‌ న్యూస్‌.. రూ.5 లక్షలు వడ్డీ లేని రుణం

ఈ పండ్లు తింటే.. డ్యామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది

ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.50 వేలు.. దీని ప్రత్యేకత ఇదే