నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్ గార్డ్
విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది.
విదేశీ రవాణా నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో అందులోని సిబ్బంది సహాయం కోసం అర్థించారు. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించింది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ఈ సంఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన ఎంటీ గ్లోబల్ కింగ్ I, యూఏఈలోని ఖోర్ ఫక్కన్ నుంచి కర్ణాటకలోని కార్వార్కు 6,000 టన్నుల బిటుమెన్ను రవాణా చేస్తుంది. అయితే గుజరాత్లోని పోర్బందర్ తీరానికి 93 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న ఈ రవాణా నౌక అనియంత్రిత వరదల కారణంగా ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఎంటీ గ్లోబల్ కింగ్ నుంచి ప్రమాద హెచ్చరికను భారత్ కోస్ట్ గార్డ్ అందుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘మేజర్’.. పాకిస్టాన్లో రికార్డు
కాజల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. కూర్చున్న చోటే కనక వర్షం..
వామ్మో.. పురుగును కరకరా నమిలి మింగేసిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ షాక్
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
