నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??
త్రివేణి సంగమం వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కాలేశ్వరం పుష్కరఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి నీరు రెండు వర్ణాలతో ప్రవహిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎగువ నుండి వచ్చే గోదావరి-ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు.
త్రివేణి సంగమం వద్ద విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. కాలేశ్వరం పుష్కరఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి నీరు రెండు వర్ణాలతో ప్రవహిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎగువ నుండి వచ్చే గోదావరి-ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆ విచిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు. గోదావరి, ప్రాణహిత రెండు మహారాష్ట్రలోనే ఆవిర్భవించాయి. దిగువన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాలేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత అంతర్వాహిని కలయికనే త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ పవిత్ర స్థలంలో గోదావరిలో నీరు నీలిరంగులో… ప్రాణహితలో నీరు ఎరుపు రంగులో ప్రవహించడం.. ఒకదానికొకకటి కలవకుండా రెండు వర్ణాల నీరు సమాంతరంగా ప్రవహిస్తూ చూపరులను కనువిందు చేసాయి. రెండు వర్ణాలతో ప్రవహిస్తున్న గంగమ్మను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెటా ఇన్స్టాలో కొత్త ఫీచర్.. పేరెంట్స్ కంట్రోలింగ్లోనే టీనేజర్ల ఖాతాలు
ఓర్నీ… అదుర్స్ సినిమా చూపించి ఆపరేషన్ చేసేసారు… రోగి మాత్రం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

