రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలకు వాటిని అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి. రెండేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన తమ రెండేళ్ల కుమార్తె శరీరంలోని అవయవాలను ఆపదలో ఉన్న వారికి దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు పిల్లలకు వాటిని అమర్చడం వల్ల వారి ప్రాణాలు దక్కాయి. రెండేళ్ల దివ్యాన్షి మూడు అంతస్తుల బిల్డింగ్పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. దీంతో ఆ చిన్నారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడం వల్ల చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. బాలిక శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉండడం వల్ల వాటిని అవసరాల్లో ఉన్న వారికి దానం చేయాల్సిందిగా చిన్నారి తల్లిదండ్రులను డాక్టర్లు కోరారు. ఆర్గాన్ రిట్రీవల్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు వైద్యులు. ఈ కౌన్సిలింగ్లో అవయవ దానం ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు.. చనిపోయిన తమ కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ఒప్పుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే
కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!
Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

