Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం
కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందుకే కార్తీక మాస మొదటి సోమవారం(నవంబరు 20) కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాల సమీపంలో పుణ్య స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి.
కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందుకే కార్తీక మాస మొదటి సోమవారం(నవంబరు 20) కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాల సమీపంలో పుణ్య స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహా శివునికి ప్రీతిపాత్రుమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో ఆ ఆరింటిని ఆచరించే వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతారు. మరి పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??
Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందం ??
NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

