AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇక గది దొరకలేదనే టెన్షన్ ఉండదు

Phani CH
|

Updated on: Sep 22, 2025 | 3:18 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నూతనంగా నిర్మించిన పిఎస్సి 5 భవనం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. ఈ భవనం ప్రారంభంతో వసతి ఇబ్బందులు తగ్గుముఖం పట్టనున్నాయి. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భవనాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు వసతి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది.

తిరుమల శ్రీవారి భక్తులకు వసతి సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనుంది. నూతనంగా నిర్మించిన పిఎస్సి 5 భవనం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మరియు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భవనాన్ని పరిశీలించి, హాళ్ళు, అన్నప్రసాద వితరణ, మరుగుదొడ్లు మొదలైన వసతులను పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేస్తూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ భవనంలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈవో తెలిపారు. 2025 శాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్విట్‌ సోషల్ మీడియా..అధ్యయనంలో సంచలన రిపోర్ట్

TOP 9 ET News: షాకింగ్ న్యూస్.. ఆస్కార్‌ రేసులో కన్నప్ప, పుష్ప2, సంక్రాంతికి వస్తున్నాం..

ఓజీ సినిమా మొదటి టికెట్‌ ధర అక్షరాలా రూ.లక్ష.. ఎందుకంటే

వరదలో చిక్కుకున్న బస్సు.. 22 మంది ప్రయాణికులు

తిరుమలలో భక్తులను పరుగులు పెట్టిస్తున్న పాములు

Published on: Sep 21, 2025 08:10 PM