హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తాం.. మరోసారి స్పష్టం చేసిన బాలయ్య
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ నేతలు కోరుతున్నారు. దీంతో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎప్పుడు నుంచో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ స్వయంగా నిరసనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ నేతలు కోరుతున్నారు. దీంతో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎప్పుడు నుంచో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ స్వయంగా నిరసనలు తెలిపారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటూ పాదయాత్ర కూడా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురంను జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది ప్రజల చిరకాల వాంఛ అని గతంలోనే బాలయ్య చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSLV-D3 ప్రయోగం సక్సెస్.. ప్రకృతి విపత్తులపై ఇక డేగ కన్ను
Explainer: మంకీపాక్స్.. ముంచేస్తుందా ?? దీని లక్షణాలు ఏంటంటే ??
Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

