తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం.. ఏంటని వెళ్లి చూడగా
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైన జీవి. జంతువులనే కాదు.. మనుషులను కూడా అమాంతం ప్రాణాలతో మింగేస్తుంది. అలాంటి కొండచిలువను దూరం నుంచి చూస్తూనే గుండె ప్యాంట్లోకి జారిపోతుంది.
సరీసృపాలలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైన జీవి. జంతువులనే కాదు.. మనుషులను కూడా అమాంతం ప్రాణాలతో మింగేస్తుంది. అలాంటి కొండచిలువను దూరం నుంచి చూస్తూనే గుండె ప్యాంట్లోకి జారిపోతుంది. అలాంటిది దగ్గరకొస్తే.. ఇంకేమైనా ఉందా.? పైప్రాణాలు పైకే పోతాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరిపెళ్లి (హెచ్) గ్రామ శివారులోని పంట పొలాల్లో కొండచిలువ సంచారం రైతులకు భయాందోళనకు గురిచేసింది.మంగళవారం గ్రామానికి చెందిన రైతు గొల్ల గణేష్ తన పొలంలో పని చేస్తుండగా సుమారు ఐదు అడుగుల కొండ చిలువ కనిపించింది.రైతు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా గ్రామాస్తులు అటవీ ప్రాంతానికి తరిమి కొట్టారు.
ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

