అల్లు అర్జున్ ఉన్నా.. సమంతను వదలని స్టార్ డైరెక్టర్
ఇటీవల అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ.. తొందర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అందుకోసం తన టీమ్తో స్టోరీని రెడీ చేస్తున్నారు. ఇక ‘ఏఏఏ’ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ.. తొందర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అందుకోసం తన టీమ్తో స్టోరీని రెడీ చేస్తున్నారు. ఇక ‘ఏఏఏ’ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు. సమంత కూడా అల్లు అర్జున్ను విషె చేసింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇక్కడ, మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. దర్శకుడు అట్లీ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమంత పేరు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ‘తేరి’ సినిమాలో అట్లీ, సమంత కలిసి పనిచేశారు. బాలీవుడ్లో అట్లీ చేసిన ‘జవాన్’లో సమంత కథానాయికగా నటిస్తుందని పుకార్లు వినిపించాయి. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో సమంత పేరు వినిపిస్తోంది. మరి ఇది నిజమో అబద్దమో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

