ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మ‌డ‌త‌పెట్టి’ సాంగ్ మేనియా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్నా... ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ ఈలలు గోలలతో దుమ్మురేపారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరిన 'కుర్చీ మ‌డ‌త‌పెట్టి' సాంగ్ మేనియా

|

Updated on: Apr 11, 2024 | 5:27 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకున్నా… ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ ఈలలు గోలలతో దుమ్మురేపారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ ఊపు ఊపేసింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ సాంగ్ క‌ట్టిప‌డేసింది. ఈ పాట‌పై వ‌చ్చిన రీల్స్‌తో సోష‌ల్ మీడియా ద‌ద్దరిల్లి పోయింది. సినిమా వ‌చ్చి నెల‌లు గ‌డుస్తున్న కూడా ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ఈ సాంగ్ క్రేజ్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం. చాలామంది సెల‌బ్రెటీలు కూడా ఈ పాట‌కు స్టెప్పులేసి నెట్టింట పెట్టారు. ఇప్పుడు కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్ క్రేజ్ అంత‌ర్జాతీయ స్థాయికి పాకింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్‌ కొట్టేసిన మిమిత

బ్యాడ్ లక్.. గల్లంతైన.. హీరోయిన్ హాలీవుడ్ ఛాన్స్

షాకింగ్ న్యూస్.. వంగా డైరెక్షన్లో.. మైకేల్ జాక్సన్ బయోగ్రఫి ఫిల్మ్

TOP 9 ET News: సలార్ Vs పుష్ప మొదలైన రికార్డుల గోల | హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ తమ్ముడు

అమ్మ కోసం.. గుడి కట్టించిన స్టార్ హీరో..

Follow us