AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో...

8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…

Phani CH
|

Updated on: Mar 15, 2024 | 9:08 AM

Share

ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేలూర్‌కు చెందిన కతిరేశన్‌ దంపతులు గత కొన్నేళ్లుగా.. కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. 2015లో మేలూర్ కోర్టును ఆశ్రయించారు కదిరేశన్, మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో కోర్టుకు సమర్పించారు.

ధనుష్ తమ సొంత కొడుకు అంటూ మధురైలోని మేలూర్‌కు చెందిన కతిరేశన్‌ దంపతులు గత కొన్నేళ్లుగా.. కోర్టులో పోరాటం చేస్తున్నారు. సినిమాల్లో నటించేందుకు 11వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. 2015లో మేలూర్ కోర్టును ఆశ్రయించారు కదిరేశన్, మీనాక్షి దంపతులు. ధనుష్ తమ సొంత కుమారుడు అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్స్ ను గతంలో కోర్టుకు సమర్పించారు. ధనుష్ తమ కుమారుడు అని చెప్పడంతోపాటు నెలవారీ ఖర్చులకు ప్రతినెల 65,000 ఇప్పించాలని కోరారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఈ కేసులో కదిరేశన్ దంపతులకు ఎదురుదెబ్బ తగిలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వివాదాస్పద సినిమా రిలీజ్‌ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..

విడాకుల తర్వాత ఫస్ట్‌ టైం.. తన మాజీ భర్త గురించి కామెంట్స్‌

Premalu: అప్పుడే OTTలోకి వచ్చేస్తున్న ప్రేమలు మూవీ