AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!

Radhe Shyam: సినిమా పోయిందని ప్రభాస్‌కు ముందు చెప్పింది నేనే !!

Phani CH
|

Updated on: Mar 23, 2022 | 8:54 PM

Share

సినిమాలు చూసి హిట్టో ఫట్టో ఈజీగా చెప్పేస్తుంటారు దిల్ రాజు. కామన్‌సెన్స్‌తో జెడ్జిమెంట్‌ ఇచ్చి మరీ సినిమా మీద తన ఓపీనయన్ను డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు.



సినిమాలు చూసి హిట్టో ఫట్టో ఈజీగా చెప్పేస్తుంటారు దిల్ రాజు. కామన్‌సెన్స్‌తో జెడ్జిమెంట్‌ ఇచ్చి మరీ సినిమా మీద తన ఓపీనయన్ను డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు. అందుకే డిస్ట్రిబ్యూటర్‌ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు.. ఈ యూనిక్‌నెస్‌తోనే మంచి కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్‌ చేశారు. అయితే తను ప్రొడ్యూస్‌ చేసిన ఓ సినిమా… పోయిందనే విషయాన్ని ముందుగా గ్రహించిన దిల్ రాజు… డైరెక్టర్ గా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకే చెప్పేసి.. షాక్ చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్. ఎస్! తన కెరీర్‌ బిగినింగ్‌లో దిల్ రాజు… వంశీ పైడిపల్లిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ… మున్నా సినిమా చేశారు. అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా పోయితుందని అనుకున్నారట. కాని డైరెక్టర్ ను ఫీల్ చేయడం ఇష్టం లేక… థియేటర్లలో ఫస్ట్ షో పడే వరకు వెయిట్ చేశారట.

Also Watch:

బాలీవుడ్‌ను కడిగిపారేసిన ఆర్జీవీ !! కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్ !!

Know This: 2060లో ప్రపంచం అంతం !! 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్ !!

బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గన్‌ ఫైర్‌ !! సీన్‌ కట్‌ చేస్తే.. ఆ బుల్లెట్‌ కాస్త !!

Nayanatara: నయనతార సంచలన నిర్ణయం ?? షాక్ అవుతున్న ఫ్యాన్స్ !!

నాగచైతన్యను అన్‏ఫాలో చేసిన సమంత !! చైతూ మాత్రం ??