పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??
కోవిడ్ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు.
కోవిడ్ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు. కానీ అత్త సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకున్నాడు. చనిపోయిన తన తాతయ్య మిశ్రీ లాల్ తన పేరున ఆస్తి రాశారని, అయితే తాత సోదరుడు కైలాశ్ ఆ ఆస్తిని తీసుకున్నారని బాలుడు శ్లోక్ కుమార్ తన అత్తతో కలిసి జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ..వెంటనే ఆస్తిని బాలుడి పేర రిజిస్టర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!
Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??
Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!
దారుణం.. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిపై..
ముగిసిన ఆపరేషన్ టైగర్.. సురక్షితంగా అడవిలోకి బెబ్బులి
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్గా ఇచ్చి.. సర్ప్రైజ్ చేసిన కంపెనీ
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం
చిన్నారిని క్యాబ్లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??
పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..
రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా

