పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??
కోవిడ్ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు.
కోవిడ్ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు. కానీ అత్త సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకున్నాడు. చనిపోయిన తన తాతయ్య మిశ్రీ లాల్ తన పేరున ఆస్తి రాశారని, అయితే తాత సోదరుడు కైలాశ్ ఆ ఆస్తిని తీసుకున్నారని బాలుడు శ్లోక్ కుమార్ తన అత్తతో కలిసి జిల్లా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ ..వెంటనే ఆస్తిని బాలుడి పేర రిజిస్టర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!
Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??
Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

