అయోధ్యకు.. మధ్యప్రదేశ్ నుంచి ఐదు లక్షల లడ్డూలు
ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. ప్రతిష్ఠాపనకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన... భారత సాంస్కృతిక, ఆథ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. ప్రతిష్ఠాపనకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన… భారత సాంస్కృతిక, ఆథ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా ఐదు లక్షల లడ్డూలు తరలి వెళుతున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్ CM మోహన్ యాదవ్ పర్యవేక్షించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల సమయమే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు
Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం
స్కూల్ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!
ఎయిర్పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి
అబార్షన్కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ??
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

