Pulse Polio Rescheduled : పల్స్ పోలియో నిర్వహణ తేదీని ఖరారు చేసిన కేంద్రం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం

|

Jan 14, 2021 | 6:15 PM

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం మళ్ళీ తేదీని ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిణను..

Pulse Polio Rescheduled : పల్స్ పోలియో నిర్వహణ తేదీని ఖరారు చేసిన కేంద్రం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
Follow us on

Pulse Polio Rescheduled :కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం మళ్ళీ తేదీని ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిణను ఈ నెల 31 న చేపట్టనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 30 న ప్రారంభించనున్నారు. మర్నాడు దేశ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

అయితే ఈ నెల 17న పల్స్ పోలియో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ కు జనవరి 16 న దేశ వ్యాప్తంగా తొలి దశ కోవిడ్ టీకాను కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తాజా కేంద్రం మళ్ళీ నిర్వహణ కు తీసుకుంది.

Also Read: వేల సంవత్సరాల పూర్వమే ఋషులు మరకందించిన సంక్రాంతి ఆచారాలు, వైదిక రహస్యాలు