Suo Motu Case: నిండు చూలాలికి దక్కని వైద్యం.. తల్లీబిడ్డా మృతిచెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హై కోర్టు

నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకున్న తల్లీ, బిడ్డ మృతి హృదయవిదాయక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన పై తెలంగాణ హై కోర్టు సీరియస్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

Suo Motu Case: నిండు చూలాలికి దక్కని వైద్యం.. తల్లీబిడ్డా మృతిచెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హై కోర్టు
TS High Court
Follow us

|

Updated on: Jan 11, 2023 | 11:11 AM

ప్రసవం చేసేందుకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఓ తల్లి నరకయాతన అనుభవించింది. దాదాపు 180 కిలోమీటర్లు మోసుకెళ్లినా తల్లి, కడుపులోని బిడ్డ చేతికి చిక్కలేదు. నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకున్న ఈ హృదయవిదాయక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన పై తెలంగాణ హై కోర్టు సీరియస్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా, వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణ అనే మహిళకు డిసెంబర్‌ 27న రాత్రి 8 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్వర్ణను స్థానికంగా ఉన్న పదర హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఐతే అక్కడ వైద్యులు లేకపోవడంతో అమ్రాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా.. ఎక్కడా కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీ స్త్రీ పరిస్థితి మరింత విషమించింది. అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలు జిల్లా వైద్య కేంద్రానికి రాత్రి 11 గంటల 45 నిముషాలకు 108 వాహనం ద్వారా తరలించారు. సుమారు 180 కిలోమీటర్లు వచ్చిన తరువాత స్వర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. తల్లి చనిపోయిన కొద్దిసేపటికే పుట్టిన బిడ్డ కూడా మృతి చెందింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లనే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

తాజాగా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి