CM KCR: ముందు చూపు లేకుండా కేంద్రం వ్యవహరిస్తోంది.. విద్యుత్ సంస్కరణలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఫైర్..

Telangana Assembly Monsoon Session: మోదీ మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రధాని అని.. ఏపీలో 7 మండలాలు కలిపినప్పుడే చెప్పానన్నారు సీఎం కేసీఆర్. మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే తెలంగాణ మండలాలను లాక్కోవడమే కాకుండా..

CM KCR: ముందు చూపు లేకుండా కేంద్రం వ్యవహరిస్తోంది.. విద్యుత్ సంస్కరణలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఫైర్..
Cm Kcr
Follow us

|

Updated on: Sep 12, 2022 | 12:07 PM

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ప్రధాని మోదీ మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రధాని అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలో 7 మండలాలు కలిపినప్పుడే చెప్పానన్నారు.. ప్రధాని మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే తెలంగాణ మండలాలను లాక్కోవడమే కాకుండా.. లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ను లాక్కుందని ఆరోపించారు. వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్న సీఎం.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు.

ఏపీలోని శ్రీకాకుళంలో మీటర్ల పెడితే రైతులు ఆందోళన చేశారని తెలిపారు. యూపీ సహా అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు.

ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఏమాత్రం చెప్పకుండా.. కనీసం చర్చ జరగకుండా విద్యుత్ బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్.

అభివృద్ధిని అనేక కొలమానాల ప్రకారం చూస్తారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారని అన్నారు.  సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు