Jeevitha: ఎన్నికల్లో పోటీకి సై అంటోన్న జీవితారాజశేఖర్.. ప్రధాని మోడీ పాలన అద్భుతం అంటూ ప్రశంసల వర్షం

రాజశేఖర్, జీవిత దంపతులు గతంలోనే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. తనను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు జీవిత. 

Jeevitha: ఎన్నికల్లో పోటీకి సై అంటోన్న జీవితారాజశేఖర్.. ప్రధాని మోడీ పాలన అద్భుతం అంటూ ప్రశంసల వర్షం
Jeevita Rajasekhar
Follow us

|

Updated on: Aug 14, 2022 | 8:30 AM

Jeevitha Rajasekhar: తెలంగాణాలో (Telangana) రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజీపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.  ప్రముఖ   సీనియర్ నటి జీవితా రాజశేఖర్ బండి సంజయ్ పాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ తాను  ఎన్నికలల్లో పోటీకి తాను సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్, జీవిత దంపతులు గతంలోనే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. తనను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు జీవిత.

అయితే తనకు తెలంగాణ నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఉందని.. తెలిపారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకుంది. ఈ యాత్రలో జీవిత పాల్గొని సందడి చేశారు. ప్రజలతో కలిసి వారి కష్టసుఖాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు. తనకు ఇద్దరు ఆడపిల్లలని.. అందుకే తల్లిగా మహిళల కష్టాలు గురించి తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణా ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని.. అందుకనే మెరుగైన పాలన కోసం బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. బండి సంజయ్ సమర్థులైన నాయకుడు.. ప్రజల సమస్యలపై ఆయన స్పందించే తీరు అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ పనితీరు అద్భుతం అని ఆయన  పాలనలో  దేశం క్షేమంగా ఉంటుందని అనిపించే తాము బీజేపీలో చేరినట్లు చెప్పారు. దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల రేస్ లో జీవితా రాజశేఖర్, రాజశేఖర్ దంపతులు ఉండనున్నారనే ప్రచారం మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు