AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు

కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ నిరుద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది.

గుడ్‌న్యూస్‌.. టీసీఎస్‌లో 40వేల ఉద్యోగాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2020 | 11:14 AM

Share

కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ నిరుద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారతదేశంలో 40వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు వివరించింది. అయితే ఈ నియామకాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని తెలిపింది. టీసీఎస్‌ ప్రతినిధులు చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా వలన గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తగ్గినప్పటికీ.. తమ సంస్థ‌ మాత్రం తన నియామకాలను తగ్గించుకోదని స్పష్టం చేశారు. ఇక అమెరికాలో  కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలని కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 2,000 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని వలన హెచ్1బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడుతోంది. ఇంజనీర్లను మాత్రమే కాకుండా అమెరికాలో టాప్ 1 బి-స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్లను కూడా నియమించుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. అయితే 2014 నుంచి టీసీఎస్ 20 వేల మందికి పైగా అమెరికన్లను నియమించుకున్న విషయం తెలిసిందే.

Follow Us
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
నర్సే డాక్టరు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత ఘోరం!
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైవ్ లో చైన్ స్నాచింగ్.. బాబోయ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కగానే..
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
డీజే సౌండ్ వినబడితే మోత మోగిపోద్ది,మాట వినలేదంటే రూ. 2లక్షల ఫైన్!
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
శని వక్రగతి 2026: ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
అయోధ్య వ్యవహారంపై ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ సంచలన లేఖ!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం..
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!
వర్షాకాలంలో పాలకూర తింటున్నారా?.. వైద్యుల షాకింగ్ రిపోర్ట్!
హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన
హెడ్‌లైట్లు లేని ప్రభుత్వ బస్సు.. మొబైల్ టార్చ్‌తో దారి చూపించిన