Kia Carence: మొదటిరోజే 7వేలకు పైగా బుకింగ్‌లు.. ఈ కంపెనీ కార్లకి గట్టి పోటీ..?

Kia Carence: Kia Carens జనవరి 14న ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించింది.

Kia Carence: మొదటిరోజే 7వేలకు పైగా బుకింగ్‌లు.. ఈ కంపెనీ కార్లకి గట్టి పోటీ..?
Kia Carens
Follow us

| Edited By: Phani CH

Updated on: Jan 18, 2022 | 1:34 PM

Kia Carence: Kia Carens జనవరి 14న ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల యూనిట్లకు పైగా బుకింగ్‌లను సాధించింది. కియా కంపెనీకి చెందిన కారెన్స్‌ ప్రీమియం క్లాస్ MPV కారు. దీనిని కేవలం 25 వేల రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కియా తన గ్లోబల్ లాంచ్ సందర్భంగా భారతదేశం కోసం ఈ కారును విడుదల చేసింది. భారతదేశంలో కియాకి ఇది నాలుగో కారు. ఇంతకుముందు కంపెనీ కియా సెల్టోస్ , కియా కార్నివాల్, కియా సోనెట్‌ మార్కెట్లో ఉన్నాయి.

Kia Carens ధర

Kia Carence అనేక మంచి ఫీచర్లతో అద్భుతంగా ఉంది. అయితే ఇప్పటివరకు కంపెనీ దాని ధరను వెల్లడించలేదు. భారతదేశంలో ఈ కారు మారుతి సుజుకి XL వంటి కార్లతో పోటీపడుతుంది. కారు ప్రీమియం ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌లతో కూడిన ట్రిమ్ స్థాయిలతో వస్తుంది. మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కియా కారెన్స్‌ ఫీచర్స్‌

ఈ కారుల వినియోగదారులకు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. ఇది టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో రైడర్లు స్వచ్ఛమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను పొందుతారు. ఇది బ్యాక్టీరియా రక్షణతో నాక్ చేస్తుంది. ఇందులో రెండో వరుసలో వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్, స్కై లైట్ సన్‌రూఫ్ ఇచ్చారు.Kia Carence స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4T GDI పెట్రోల్ వేరియంట్, 1.5CRDi VGT డీజిల్ అనే మూడు ఎంపికలలో అందుబాటులో ఉంది. అలాగే ఇది మూడు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది. అవి 6MT, 7DCT, 6AT. ఈ వాహనంలో 7 సీట్ల ఎంపిక అమర్చారు. 6 సీట్ల ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

కియా కారెన్స్‌ ఈ కార్లతో పోటీ

హ్యుందాయ్, హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎక్స్‌ఎల్6, టయోటా క్రిస్టా వంటి బ్రాండ్‌లతో కియా కేరెన్స్ పోటీపడనుంది. హ్యుందాయ్ కారులో ఆరు, ఏడు సీట్ల ఎంపిక ఉంది. అలాగే టయోటా క్రిస్టా కారులో 1462 cc ఇంజన్ ఇచ్చారు. ఇన్నోవా అత్యధికంగా అమ్ముడవుతున్న MPVలలో ఒకటి. కంపెనీ దీనిని మొదట 2005 సంవత్సరంలో ప్రారంభించింది అప్పటి నుంచి దీనిని చాలాసార్లు అప్‌గ్రేడ్‌ చేశారు.

Naga Chaitanya: సమంతపై నాగచైతన్య షాకింగ్‌ కామెంట్స్‌ !! ఆ విషయంలో సమంతే బెస్ట్‌ అంటున్న చై !! షాక్‌లో ప్యాన్స్‌ !! వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Travel: ఇండియాలో నిషేధించిన పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు..

Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?

Health News: ఈ మూడు జ్యూస్‌లు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి..! అవేంటంటే..?

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు