IND vs SA: విశాఖ వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచ్.. డు ఆర్ డై మ్యాచ్‌లో పురువు నిలిచేనా?

IND vs SA: డు ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? విశాఖ వేదిక జరగబోతున్న మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకుంటుందా?

IND vs SA: విశాఖ వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మ్యాచ్.. డు ఆర్ డై మ్యాచ్‌లో పురువు నిలిచేనా?
Ind Vs Sa
Follow us

|

Updated on: Jun 14, 2022 | 5:56 AM

IND vs SA: డు ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? విశాఖ వేదిక జరగబోతున్న మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకుంటుందా? లేక మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారింది. విశాఖ వేదికగా ఇవాళ సౌతాఫ్రికాతో టీమిండియా తలబడబోతోంది. ఇప్పటికే వరుసగా రెండు టీ20ల్లో ఓడిన భారత్‌ పరువు కోసం ఆరాట పడుతుంటే, ఎలాగైనా ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను ఎగరేసుకునిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు సఫారీలు. అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి, అభిమారులతో చీవాట్లు తింటోంది. దాంతో, మూడో టీ20లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.

రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్స్‌ ఫర్వాలేదనిపించినా, బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా పేలవ ప్రదర్శనతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి తప్పలేదు. దాంతో, ఇవాళ విశాఖ వేదికగా జరిగే మూడో టీ20లో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో మ్యాచ్‌ జరగనుండటంతో సాగర నగరంలో క్రికెట్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. అభిమానులంతా ఫుల్‌ జోష్‌తో ఉన్నారు. టికెట్స్‌ అన్నీ హాట్‌ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ మొదలవుతుందా అని క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, టీమిండియాకి కలిసొచ్చే విశాఖ స్టేడియంలో భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని అంటున్నారు. మరి, తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఏం చేయబోతోంది? భారత్‌ గెలుస్తుందా? లేక, మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ కోల్పోతుందా? ఇవాళ తేలిపోనుంది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు