రేపు హైదరాబాద్ రానున్న ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన తెలుగు తేజం, బాట్మింటన్ స్టార్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్షిప్ స్విట్జర్లాండ్లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన తెలుగు తేజం, బాట్మింటన్ స్టార్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్షిప్ స్విట్జర్లాండ్లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది.