AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ శుక్రవారం..దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు

సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం..దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2020 | 5:04 PM

Share

సినీ నటీ, నగిరి ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. ఇక ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి.. తీర్థప్రసాదాలు ఇచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

ఇక, తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా నేపధ్యంలో ప్రతి ఒకరూ ఇంట్లోనే పూజలు చేసుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. సముహిక వ్రతాలు, నోములు నోచుకుని వాయినాలు పంచుకుంటారు.

read more:

కరోనా కట్టడిపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు..అప్రమత్తతోనే..

ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే..రూ. 10వేల జరిమానా

కోల్‌కతా వెళ్లేవారికి ముఖ్య గమనిక..ఆ 6నగరాల నుంచి విమానాలు బంద్

33 ఏళ్ల ప్రయత్నం..కరోనా అతడి కల నెరవేర్చింది

మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి

కరోనా ఎఫెక్ట్: వర్చువల్ వరలక్ష్మీ వ్రతాలు..ఆన్‌లైన్‌లో హారతులు..