టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి, చిత్తూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ లో భీష్మించుకుని నేలపై కూర్చున్న చంద్రబాబు
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన ప్రయత్నంను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం 11:30కి చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట, సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాల్సిన చంద్రబాబును ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.
Most Read Stories