AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ .. మరికొందరు జర్నలిస్టులు.. ఎందుకో తెలుసా.?

కాంగ్రెస్ నేత శశిథరూర్, సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మరికొందరు జర్నలిస్టులు సుప్రీం కోర్టును...

Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ .. మరికొందరు జర్నలిస్టులు.. ఎందుకో తెలుసా.?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 03, 2021 | 1:12 PM

Share

Delhi Police : కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్, సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మరికొందరు జర్నలిస్టులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమపై పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను కొట్టివేయాలని, ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని పిటిషన్ వేశారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా వివాదాస్పద ట్వీట్లు చేసినట్లు కాంగ్రెస్ నేత శశిథరూర్, మరికొందరు జర్నలిస్టులపై హర్యానాలోని గురుగ్రామ్‌లో కేసులు నమోదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మృణాల్ పాండే, జాఫర్ ఆగా, పరేష్ నాథ్, వినోద్ కె.జోస్ తదితరుల మీద వివిధ సెక్షన్ల కింద గురుగ్రామ్ సైబర్ సెల్ కేసులు పెట్టింది. కాగా గురుగ్రామ్ కు చెందిన మహావీర్ సింగ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వీటిని దాఖలు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పలు ప్రాంతాల్లో కేసులు…

రైతు ఉద్యమం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివాదాస్పద ట్వీట్లు చేశారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్, పలువురు జర్నలిస్టులపై రోజుల వ్యవధిలో పలు రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేశారు. యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి. కాగా ట్విట్టర్లలో తప్పుడు, దురుద్దేశపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేశద్రోహం, కుట్ర పూరిత చర్యలకు సంబంధించిన ఐపీసీ లోని ఆయా సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశారు.

Also Read:

AERO INDIA: బెంగళూరులో ప్రారంభమైన ఎయిర్ షో… సందడి చేస్తున్న యుద్ధ విమానాలు… ఈసారి ప్రత్యేకతేంటంటే..?

INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..