తీవ్ర జ్వరం.. ఓటింగ్‌కు వెళ్లలేం..

అగర్తల : త్రిపురలోని రాధన్‌పర గ్రామంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గ్రామంలోని వందలాది మంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో పాల్గొనలేకపోయారు. ప్రతి ఇంట్లో ఉన్న వారందరూ జ్వరంతో బాధపడుతున్నారని, తామెలా ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థం కావడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర జ్వరం.. ఓటింగ్‌కు వెళ్లలేం..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 11:51 AM

అగర్తల : త్రిపురలోని రాధన్‌పర గ్రామంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. గ్రామంలోని వందలాది మంది తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో పాల్గొనలేకపోయారు. ప్రతి ఇంట్లో ఉన్న వారందరూ జ్వరంతో బాధపడుతున్నారని, తామెలా ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థం కావడం లేదని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.