ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు: గోపాలకృష్ణ ద్వివేది

ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా నిర్వహణా ఏర్పాట్లపై మాట్లాడారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటికే.. ఈవీఎంలలో ఉంచే బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లలో ఫొటోలు కూడా పెట్టాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసి ముద్రణకు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. 2018 ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైందని.. ఈసారి దానిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద […]

ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు: గోపాలకృష్ణ ద్వివేది
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 12:54 PM

ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా నిర్వహణా ఏర్పాట్లపై మాట్లాడారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఇప్పటికే.. ఈవీఎంలలో ఉంచే బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లలో ఫొటోలు కూడా పెట్టాల్సి ఉన్నందున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసి ముద్రణకు ఇస్తున్నట్లు తెలిపారు.

అలాగే.. 2018 ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైందని.. ఈసారి దానిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా గట్టి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉండటంతో చాలా అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ సిబ్బందికి సూచించారు గోపాలకృష్ణ ద్వివేది. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావడంతో మరింత టెన్షన్ నెలకొంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..