చంద్రబాబు కొత్తపదం.. ఏపీ మంత్రి సెటైర్స్

ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ లేనివాడు గుర్రం ఎక్కినట్టు.. అధికారం చూడని వాళ్లు.. ఒక్కసారిగా.. మంత్రులు అయితే ఇలానే ఉంటుందని.. వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అలాగే.. నా ఇంటివైపు […]

చంద్రబాబు కొత్తపదం.. ఏపీ మంత్రి సెటైర్స్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 23, 2019 | 7:05 PM

ఇటీవలే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై ఏపీ రాజకీయాల్లో రచ్చ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షంపై.. విపక్షాలు, విపక్షాలపై అధికారపక్షం నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి.. వ్యక్తిగతంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో.. మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఎన్నడూ లేనివాడు గుర్రం ఎక్కినట్టు.. అధికారం చూడని వాళ్లు.. ఒక్కసారిగా.. మంత్రులు అయితే ఇలానే ఉంటుందని.. వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. అలాగే.. నా ఇంటివైపు కావాలనే నీటిని పంపి.. ముంచేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లకు నేను అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయడం కావాలి.. అందుకే ఇలా నా ఇంటివైపు నీటిని మళ్లేలా.. ‘ఆర్టిఫియల్ ఫ్లడ్స్‌’ని క్రియేట్ చేశారని ఆరోపించారు చంద్రబాబు.

ఈ కామెంట్స్‌పై ఏపీ మంత్రులు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అసలే వరదలు పోటెత్తి.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిపనుల్లో తలమునకలై మేముంటే.. చంద్రబాబు నాయుడి ఇల్లు ముంచడం.. ‘ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్’ క్రియేట్ చేయడం తప్ప.. ప్రభుత్వానికి వేరే పనేం లేదా అంటూ.. మంత్రి అవంతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముందు మీ పార్టీలోని వైఫల్యాలను సరిచేసుకోవాలని.. ఆ తర్వాత మాకు నీతులు చెప్పండంటూ.. హితవు పలికారు మంత్రి అవంతి.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు