AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 SUMMIT: విదేశీ పర్యటనలో నరేంద్రమోదీ బిజీ.. అమెరికా అధ్యక్షులు బైడెన్ తో ప్రధాని మోదీ ఇలా..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ20 దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని, బైడెన్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు..ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ ఒకే చోట కలిసినప్పుడు.. ఆత్మీయ పలకరింపు..

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 12, 2025 | 9:59 PM

Share
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ పాల్గొన్నారు. పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకుంటున్న వేళ..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ పాల్గొన్నారు. పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకుంటున్న వేళ..

1 / 6
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్  ఒకే చోట కలిసినప్పుడు.. ఆత్మీయ పలకరింపు..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షులు బైడెన్ ఒకే చోట కలిసినప్పుడు.. ఆత్మీయ పలకరింపు..

2 / 6
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో  మీ వెంటే నేను అన్నట్లుగా.. ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి.. కలిసి నడిచిన బైడెన్..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో మీ వెంటే నేను అన్నట్లుగా.. ప్రధాని మోదీ భుజంపై చేయి వేసి.. కలిసి నడిచిన బైడెన్..

3 / 6
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయ సంకేతం చూపిస్తూ..

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయ సంకేతం చూపిస్తూ..

4 / 6
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు 
జోకో విడోడో కలిసి.. ఇద్దరి నేతల భుజాలపై చేయి వేసి.. ముచ్చటిస్తున్న అమెరికా అధ్యక్షులు బైడెన్

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో కలిసి.. ఇద్దరి నేతల భుజాలపై చేయి వేసి.. ముచ్చటిస్తున్న అమెరికా అధ్యక్షులు బైడెన్

5 / 6
ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై  ఇండోనేషియా అధ్యక్షులు 
జోకో విడోడో, అమెరికా అధ్యక్షులు బైడెన్  లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ

ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జి20 దేశాల శిఖరాగ్ర సదస్సులో వేదికపై ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో, అమెరికా అధ్యక్షులు బైడెన్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ

6 / 6
Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే